DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసుల అదుపులో బాలలు

12 తాళాలు బంగారం,30 తులాల వెండి స్వాధీనం  

(DNS రిపోర్ట్: M. మనోహర్, స్పెషల్ కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, ఆగస్టు  30, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా గుత్తి

 à°®à°‚à°¡à°² పరిధిలో à°—à°¤ జూన్ నెలలో జరిగిన పలు చోరీల కేసులను పోలీసులు చేదించారు. గుత్తి రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు బాలురు ఘర్షణ పడుతుండగా అనుమానంతో పోలీసులు వారిని

 à°…దుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో    à°ªà°²à± చోరీలకు  à°ªà°¾à°²à±à°ªà°¡à°¿à°¨à°Ÿà±à°²à± తెలిసింది.  à°¦à±€à°‚తో అదుపులోకి తీసుకున్న పోలీసులు à°† ఇద్దరు బాలుర వద్ద నుండి  12  à°¤à±à°²à°¾à°²

బంగారంతో పాటు 30 తులాల వెండిని స్వాధీన పర్చుకున్నారు.వీటి విలువ మొత్తం సుమారు 3 లక్షల 50 వేల రూపాయల విలువ చేస్తుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనంతరం

చోరీలకు పాల్పడిన ఇద్దరు బాలురును కోర్టు హాజరుపరిచి రిమాండ్ కు  à°¤à°°à°²à°¿à°‚చినట్లు తెలిపారు. అనంతరం చోరీ కేసులపై పురోగతి సాధించిన సీఐ రాజశేఖర్ రెడ్డి , యస్ ఐ à°² తో

పాటు తోటి పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు  à°…భినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam