DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏయూ అధ్యయన కేంద్రాని సందర్శించిన జపాన్‌ బృందం

జపాన్‌ అధ్యయన కేంద్రానికి పుస్తకాలు బహూకరణ
విశాఖపట్నం, మే 24, 2018 (DNS Online) : ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని జపాన్‌కు చెందిన టొయామా విశ్వవిద్యాలయం ప్రతినిధుల బృందం

గురువారం ఉదయం సందర్శించింది. ఏయూ జపాన్‌ అధ్యయన కేంద్రాన్ని సందర్శించి, జపాన్‌కు చెందిన పుస్తకాలను జపాన్‌ అధ్యయన కేంద్రానికి బహూకరించారు. అనంతరం జపాన్‌

అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌళిక వసతులను పరిశీలించారు. 
    à°µà°°à±à°¸à°¿à°Ÿà±€ రెక్టార్‌ కె.గాయిత్రీ దేవి మాట్లాడుతూ జపాన్‌ సంసృతి, సంప్రదాయాలను తొసుకోవ డానికి,

అవగాహన పొందడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. పరస్పరం ఆలోచలను పంచుకునే అవకాశం కలుగుతుందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ వి.ఉమా మహేశ్వర రావు

మాట్లాడుతూ టొయామా విశ్వవిద్యాయంతో ఏయూ సంయుక్తంగా పనిచేసే అవకాశం కలు గుతుందన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం జపాన్‌ దేశంతో కలిసి

పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు.
    à°†à°°à±à°Ÿà±à°¸à±‌ కళాశా ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామ మోహన రావు మాట్లాడుతూ జపాన్‌, భారత్‌ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, భాష

అవరోధంగా ఉండేదని, జపాన్‌ అధ్యయన కేంద్రం ఏర్పాటుతో దీనిని అధిగమించడం సాధ్యపడుతోందన్నారు. 
    à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో జపాన్‌ అధ్యయన కేంద్రం సంచాకు ఆచార్య

à°¡à°¿.వి.ఆర్‌ మూర్తి, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ చల్లా రామకృష్ణ, పాలక మండలి సభ్యులు జి.శశిభూషణ రావు, టొయామా విశ్వవిద్యాలయం ప్రతినిధులు  à°¹à°¿à°°à±‹à°•à°¿ షినోహర, హిరోకి

ఓజినో, కెంటా ఫ్యుజి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఆచార్యు హిరోకి షినోహర టోయామా విశ్వవిద్యాలయంపై

వివరించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam