DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుత్తిలో 1.80  కోట్లతో ఎంఆర్ఓ కార్యాలయాల నిర్మాణం 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, ఆగస్టు 31, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°…నంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ పరిధిలోని గుత్తి పామిడి మండలాల్లో 1

కోటి  80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు   తహశీల్దార్ కార్యాలయాలను  à°¬à°¿à°¸à°¿ సంక్షేమ శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి

ఘనంగా ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు ముఖ్య అతిథులుగా

పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిసి శాఖ మంత్రి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు

చేపడుతున్నామని ,అలాగే వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దే విధంగా à°°à±€ టెండర్ల ద్వారా ప్రక్షాళన చేస్తామని అధేవిధంగా  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ప్రధాన సమస్యగా ఉన్న భూ

రికార్డులకు   భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా  à°­à±‚ వివాద సమస్యలను  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చే దిశగా  à°…ందరికీ అందుబాటులో ఉండే విధంగా  à°ªà°¾à°°à°¦à°°à±à°¶à°• పాలనా అందించేలా

ప్రభుత్వం భూ రికార్డులను ప్రక్షాళన చేపడతామని భూ రైతులకు ఎటువంటి సమస్యలు కలగకుండా వారికి పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై

వెంకటరామిరెడ్డి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు ఆర్డీవో మరియు తహశీల్దార్ సిబ్బంది

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam