DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాలుగేళ్ళ మోడీ పాలన స్వర్ణ యుగమే. : ఎంపీ హరిబాబు.

విశాఖపట్నం, మే 25, 2018 (DNS Online) : భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పానలో ప్రస్తుతం జరుగుతున్నా భారతీయ జనతా పార్టీ  ( నరేంద్ర మోడీ)  à°ªà°¾à°²à°¨ స్వర్ణ యుగం లాంటిదని

విశాఖపట్నం లోక్‌ సభ సభ్యు ఎంపీ డాక్టర్‌ కె. హరిబాబు తెలియచేసారు. నరేంద్ర మోడీ నేత ృత్వం లోని ఎన్డీఏ పాలన ఆరంభమై నాలగేళ్లు పూర్తయిన సందర్బంగా శుక్రవారం నగరం

లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రవేశ పెట్టిన పధకాు శుభ ఫలితాలను ఇఛ్చాయన్నారు. జన ధన్‌ ఖాతాల ద్వారా దేశం లోని ప్రతీ ఒక్కరికీ ఉచిత

బ్యాంకు ఖాతాలు లభించాయన్నారు. భేటీ బచావ్‌, భేటీ పడావ్‌ లాంటి కార్యక్రమాలతో పాటు, నల్ల ధనాన్ని అరికట్టే విధంగా పెద్ద నోట్ల రద్దు, తదితర పధకాలు సత్ఫాలితాలని

ఇచ్చాయన్నారు. 
ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు ముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఆంధ్ర కు ఏమి కావాలి అనే విషయాన్ని అడగలేదని, ప్రత్యేక హోదా కూడా కేవలం  à°­à°¾à°°à°¤à±€à°¯

జనతా పార్టీ మాత్రమే ఆనాడు రాజ్య సభలో అడిగిందన్నారు. ఇప్పుడు తెలుగుదేశం, వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌, జనసేన, వామ పక్షాలు  à°¤à°¦à°¿à°¤à°° నేతలు  à°¤à°¾à°®à±‡ à°ˆ ప్రత్యేక హోదా అంశాన్ని

తెరపైకి తెచ్చినట్టు ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ ని ప్రజల్లో బద్నాం చేసే లా వ్యాఖ్యలు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¨à±à°¨à°¾à°°à±. 
విభజన హామీల్లో కేవలం  à°°à±†à°‚డు అంశాలు  à°®à°¿à°¨à°¹à°¾

అన్నింటినీ భారతీయ జనతా పార్టీ నెరవేర్చిందనీ, వీటిల్లో ప్రత్యేక హోదా అంశం ద్వారా లభించే ఆర్ధిక లోటు మొత్తాన్ని రాష్ట్రానికి అందించే ఏర్పాటు చేశామన్నారు.

ఇక జాతీయ విద్య సంస్థలను ఇప్పడికే ఆంధ్రా à°•à°¿ ఇచ్చామని, కేవం గిరిజన యూనివర్సిటీ మాత్రమే మిగిలి ఉందన్నారు, ఆంధ్రా à°•à°¿ కాంగ్రెస్‌ చేసిన ద్రోహం ఎవ్వరూ

చేయలేదన్నారు. చట్టం లో చేర్చిన అన్ని హామీను చూద్దాం, పరిశీలించండి అని మాత్రం రాసిందన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చ్చాక, వాటన్నింటినీ తిరిగి మార్చి అము

చేసిందన్నారు. వీటన్నింటిలోకి మొదటగా పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర లో చేర్చామన్నారు. ఇక చట్టం లో లేని విద్య సంస్థల్ని నాలుగింటిని కూడా

ఇచ్చామన్నారు. 

ఆంధ్ర ద్రోహి తెలుగుదేశం : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ చేసిన ద్రోహం ఎవ్వరూ సరి దిద్దలేనిదన్నారు. ఉమ్మడి రాష్ట్రం à°—à°¾

ఉండగా . . . . అన్ని సంస్థనూ కేవలం  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±‌ లోనే నెలకొల్పారన్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం వారు కూడా గొప్పగా ప్రకటన చేసుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌ ని

కేవలం  à°®à±‡à°®à±† అభివద్ధి చేశామన్నారు. 

గతం లో అధికారం లో ఉన్నప్పుడు. ఆంధ్రా ను అంధకారం లోకి నెట్టి, ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందంటూ ముసలి కన్నీళ్లు

కారుస్తోందన్నారు. 

అప్పుడు కేంద్రం ఇఛ్చిన నిధున్నిటినీ  à°•à±‡à°µà°²à°‚  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±‌ లో మాత్రమే పెట్టి, à°† నగరాన్ని మాత్రమే అభివద్ధి చేసింది. ఇప్పుడు. బీజేపీ నీ

ప్రశ్నిస్తున్నారని హరిబాబు మండిపడ్డారు. 

వీళ్ళకి ప్రస్తుతం ప్రతీ నగరం లోనూ కోట్లాది రూపాయు ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి ధర్మ దీక్ష  à°ªà±‡à°°à°¿à°Ÿ సభలు  à°ªà±†à°Ÿà±à°Ÿà°¿

 à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రి నరేంద్ర మోదీని తిట్టడం ఒకటే పని ముఖ్యమంత్రి  à°šà°‚ద్రబాబు పెట్టుకోగా, మంత్రులు, ఇతర నేతలు  à°µà°‚à°¤ పడుతున్నారన్నారు. 

ఎన్టీఆర్‌ ఆత్మ

క్షోభిస్తుంది :
ఆంధ్ర ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభించే విధంగా

చంద్రబాబు అండ్‌ కో కాంగ్రెస్‌ తో జతకట్టేలా వ్యూహరచన చేస్తున్నారన్నారు. à°ˆ విషయం ఇటీవ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పదవీ ప్రమాణ స్వీకారం సమయం లో

సుస్పష్టమైందన్నారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌, సోనియా తో చేతు కలిపి మరీ వేదిక పైనుంచి అందరికీ అభివాదం చేశారన్నారు. చంద్రబాబు వైఖరికి

ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇక పార్టీ క్యాడర్‌ à°•à°¿ ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇంతకాం కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధును, నేతను నానా

మాటతో విమర్శించి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే కలిసి పనిచేసే స్థితి తెలుగు దేశం కల్పించిందని ఆవేదన చెందుతున్నారన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశాఖ ఉత్తర

నియోజక వర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు, ఉత్తరాంధ్ర జిల్లా ఎమ్మెల్సీ ( పట్టభద్రుల నియోజకవర్గం ) పివిఎన్‌ మదన్‌, బీజేపీ సీనియర్‌ నేతలు  à°œà±†. à°ª ృథ్విరాజ్‌,

తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam