DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏజెన్సీ లో కోర్టు భవన నిర్మాణ స్థల పరిశీలన 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  31, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరం కోర్టులకు సంబంధించి పక్కా

భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని జిల్లా జడ్జి బి సాయి చక్రవర్తి శనివారం పరిశీలించారు. అడతీగల లో  R & B గెస్ట్ హౌస్ వద్ద  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ కేటాయించిన 62 సెంట్ల

స్థలానికి ఇంకా అవసరమైన 38 సెంట్ల స్థలాన్ని కేటాయించేందుకు కలెక్టర్ కి లేఖ రాస్తానన్నారు. అనంతరం ప్రస్తుతం కోర్టు నిర్వహిస్తున్న భవనాన్ని పరిశీలించారు.

ఫర్నిచర్ పూర్తి స్థాయిలో కల్పిస్తానని  à°¹à°¾à°®à±€ ఇచ్చారు . రంపచోడవరంలో కక్షిదారులు, పోలీసు, ఇతర శాఖల వారికి వసతి ఏర్పాట్లు చూడాలన్నారు. R& B ప్రాంగణంలో నూతనంగా

నిర్మితమైన టూరిజం బిల్డింగులో కోర్టు ఏర్పాటుకు పరిశీలన చేస్తామన్నారు. అదే ప్రాంగణంలో ఉన్నటువంటి 80 సెంట్ల కాళీ స్థలాన్ని నూతన భావన నిర్మాణానికి అనువైన

ప్రదేశంగా గుర్తించారు. ఆయన వెంట మేజిస్ట్రేట్ ch రామకృష్ణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  à°¡à°¿. శ్రీధర్, ఇతర సభ్యులు, న్యావాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam