DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలోని అన్ని ఆలయాల ట్రస్ట్ బోర్డులు రద్దు . . 

త్వరలోనే కొత్త ట్రస్ట్ బోర్డుల నియామకం చేస్తాం :

రాజకీయాలకు అతీతంగా సేవ చేసే వారికే పెద్ద పీట

అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం

ఇస్తాం 

వినాయక చవితి నాడు  à°•à°¾à°£à°¿à°ªà°¾à°•à°‚తోనే మొదలు. 

దేవదాయ శాఖ మంత్రి  à°µà±†à°²à°‚పల్లి శ్రీనివాసరావు.. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్

అమరావతి)  . .

అమరావతి,  à°†à°—స్టు  31, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ఆలయాల ట్రస్ట్ బోర్డులను రద్దు చేస్తున్నట్టు దేవదాయ శాఖ మంత్రి  à°µà±†à°²à°‚పల్లి

శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ బోర్డు రద్దు తక్షణం అమలు లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఏ దేవాలయానికి ట్రస్ట్ బోర్డులు లేవని,

త్వరలోనే నూతన రాజకీయాలకు అతీతంగా కొత్తవారిని నియమిస్తామన్నారు. హిందూ ధర్మం పై పూర్తి విశ్వాసం ఉన్నవారినే నియమించడం జరుగుతుందన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾

ఉన్న దాదాపు 2500 దేవాలయాలకు  à°¨à±‚తన ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 
  
గత అసెంబ్లీ సమావేశాల్లో ట్రస్టు ట్రస్ట్ బోర్డులలో

వెనుకబడిన వర్గాలు దళితులు మరియు మహిళలకు 50 శాతం అవకాశం కల్పిస్తూ  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక

స్వామి దేవస్థానం నూతన సేవా కమిటీ నియామకం వినాయక చవితి సందర్భంగా జరుగుతుందని తెలిపారు..

అన్ని వర్గాల వారికి భగవంతుని సేవ చేసుకునే అవకాశం కల్పించాలని

సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అమలు చేస్తూ దేవదాయ శాఖ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam