DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కష్టపడేవారిని బీజేపీ లో తప్పక గుర్తింపు వస్తుంది

ఐదుగురికి గవర్నర్లు à°—à°¾ అవకాశమే నిదర్శనం 

సీనియర్ నేత పివి చలపతిరావు...  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : భారతీయ

జనతా పార్టీలో కస్టపడి పార్టీ అభివృద్ధి కి పనిచేసే వారికీ తప్పక గుర్తింపు లభిస్తుంది అనడానికి నిదర్శనమే ఐదుగురికి గవర్నర్లు గా అవకాశం రావడమే అని బీజేపీ

సీనియర్ నేత పివి చలపతిరావు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులూ  à°¬à°‚డారు దత్తాత్రేయను  à°¹à°¿à°®à°¾à°šà°²à± ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ à°—à°¾ నియమించటం పట్ల

 à°¬à±€à°œà±‡à°ªà±€ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మాజీ  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€  à°ªà°¿ వి చలపతి రావు  à°¹à°°à±à°·à°‚ వ్యక్తం చేసారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ, తదుపరి తెలంగాణ రాష్ట్రం లోను

బీజేపీ అభివృద్ధి కి అయన చేసిన ఆరామ కృషికి నిదర్శనం అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ గా , కేంద్ర మంత్రి గా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, యువ మోర్చా నాయకుడిగా, వివిధ

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన దత్తాత్రేయకి పార్టీ సముచిత స్థానం కలిపించిందని  à°†à°¯à°¨ పేర్కొన్నారు. à°—à°¤ ఎన్నికలప్పుడు ఎంపీ à°—à°¾ పోటీ చేయటానికి సీటు

కేటాయించనపుడు, ఆయన మీద విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టు లాంటిదని ఆయన అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam