DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒకే విగ్రహం మూడు సార్లు ఆవిష్కరణ, బ్లడ్ క్యాంపులు

వైఎస్ సాక్షిగా బయటపడ్డ వైకాపా లో  à°µà°¿à°­à±‡à°¦à°¾à°²à± . .. 

ఉరవ కొండలో మూడు వర్గాల బల ప్రదర్శన 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం,

సెప్టెంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌):దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల తమకు ఉన్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. ఒకే విగ్రహం మూడు సార్లు

ప్రారంభించడం ఉరవకొండ లో జరగడం గమనార్హం. అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం జరిగిన వైఎస్ వర్ధంతి లో పోటాపోటీగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో

భాగంగానే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు ఎవరికి వారే బలప్రదర్శన చూపేందుకు అత్యుత్సాహాన్ని

ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటా వైఎస్ విగ్రహం ప్రారంభోత్సవాలు సైతం నిర్వహించారు. దీనికోసం పార్టీ అధిష్టానానికి తమ బలం నిరూపించేందుకు విశ్వ

ప్రయత్నం చేసారు. దీనిలో భాగంగానే  à°µà±ˆà°Žà°¸à±à°†à°°à± విగ్రహం పునఃప్రతిష్టాపన, అన్నదానం, రక్తదానం నిర్వహించడం తో బలాబలాలను అదుపు చేసేందుకు  à°®à±à°‚దు జాగ్రత్త చర్యలగా

భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam