DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ స్థాయి ఉషూ పోటీలకు నల్గురు క్రీడాకారులు   

à°ˆ నెల 15 నుంచి చండిఘర్‌ లో జాతీయ స్థాయి పోటీలు

రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో ఉత్తమ ప్రతిభతో అర్హత  

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 15à°µ తేదీ నుంచి పంజాబ్‌ యూనివర్సీటీ చండిఘర్‌లో జరిగే జాతీయ స్థాయి ఉషూ పోటీల్లో జిల్లాకు చెందిన

నలుగురు క్రీడాకారులు పాల్గొనున్నట్టు జిల్లా సంఘం  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి ఆర్‌. శివకుమార్‌ తెలిపారు. మంగళవారం నిర్వహించిన అభినందన కార్యక్రమం లో అయన మాట్లాడుతూ

à°ˆ నెల 15à°µ తేదీ నుంచి  20à°µ తేదీ వరకు జాతీయ పోటీలు జరుగుతాయన్నారు. à°ˆ పోటీలకు జి.యశ్వంత్‌, పి.శంకర్‌, à°Ÿà°¿. ఆదిత్య దుర్గ, ఆర్‌. పావని లు అర్హత సాధించినట్టు తెలిపారు. à°—à°¤ నెల

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1à°µ తేదీ వరకు కర్నూల్ లో జరిగిన ఆరవ రాష్ట్రస్థాయి జూనియర్‌ ఉషూ పోటీల్లో వీరు వివిధ విభాగాల్లో గెలుపొందినట్టు తెలిపారు.  
/> జి.యశ్వంత్‌ ( అండర్‌`45 విభాగంలో వెండి పతకం) , పి.శంకర్‌ ( 56కేజీ విభాగం బంగారు పతకం), à°Ÿà°¿. ఆదిత్య దుర్గ 73 కేజీ విభాగంలో బంగారుపతకం, ఆర్‌. పావని 56 కెజీ విభాగంలో బంగారు

పతకాలు గెలుపొందారు. 

మంగళవారం ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో వీరందరినీ జల్లా ఉషు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శు పొగిరి కృష్ణమనాయుడు, జిల్లా ఒలింపిక్‌

కార్యదర్శి పి. సుందరరావు, జిల్లా చీఫ్‌ కోచ్‌. బి. శ్రీనివాస్‌కుమార్‌, క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ జాతీయ స్థాయిలో à°“ మంచి ప్రతిభను కనబరిచి జిల్లాకు మంచి

పతకాలు సాధించారని అన్నారు. à°ˆ కార్యక్రమంలో తైక్వాండో కార్యదర్శి, కె. భాస్కరరావు, క్రీడాకాయి తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam