DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీరామ నవమి నుంచి పెళ్లి కనుక అమలు: మంత్రివర్గ నిర్ణయాలు

నవయుగ కు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు

మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు సంఖ్య 25 కు పెంపు .  .. 

రాష్ట్ర

మంత్రివర్గ భారీ నిర్ణయాలు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వామ్ లో

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో à°¨à°µà°¯à±à°—కు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ

తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది.  à°°à±‚. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలియచేసింది. రివర్స్‌ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌

ఆమోదం చేస్తూ. . కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌à°² రికవరీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

తిరుమల తిరుపతి దేవస్థానముల (టిటిడి) ట్రస్ట్ బోర్డు సభ్యుల

సంఖ్యాను 19 నుంచి 25 పెంచుతూ మంత్రి వర్గం ఆమోదాన్ని తెలిపింది. తద్వారా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కార్యాచరణను మరింతగా విస్తరించవచ్చని తెలిపింది.  

మావోయిస్టులపై నిషేధం మరో

ఏడాది పొడిగింపు, మంత్రివర్గం ఆమోదం. మావోయిస్టు లు, వాళ్ళ అనుబంధ సంఘాలపై 2005 నుంచి ఉన్న నిషేధాన్ని మరో ఏడాది కొనసాగించింది.  

ఆశావర్కర్ల వేతనం పెంపునకు

కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తీసుకుంది. 2018 ఆగస్టు నుంచి రూ. 1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3వేలకు పెంపు

చేసారు. మరో రూ.3వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించిన అప్పటి ప్రభుత్వం. ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న

ముఖ్యమంత్రి

ఇతర అంశాలపై మంత్రివర్గం తీసుకున్న à°ˆ నిర్ణయాలు : 

మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి

తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్ని మంత్రివర్గం

భూముల లీజు కూడా

చెల్లించలేదని కేబినెట్‌కు తెలిపిన పరిశ్రమల శాఖ

ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ లో ఉద్యోగులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ  ( ఏపీఎస్ ఆర్టీసీ)

ఉద్యోగులు కొనసాగుతారు. 

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారికి రూ. 50 వేల నుంచి రూ .1 .50  à°µà°°à°•à±‚ పారితోషికం లభించనుంది. à°ˆ పెళ్లి కనుకను వివాహం జరిగిన రోజే

అందించనున్నారు. రానున్న శ్రీ రామ నవమి నుంచి అమలు లోకి రానుంది.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam