DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కక్షిదారులకు సదవకాశం లోక్ అదాలత్

శ్రీకాకుళం లో 14న జాతీయ లోక్ అదాలత్
 
జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.బబిత
 
(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ) . .

శ్రీకాకుళం,

సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని à°ˆ నెల 14à°µ తేదీన జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు  à°œà°¿à°²à±à°²à°¾

న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ యం.బబిత పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పురష్కరించుకొని బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో

గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్వర మరియు సమన్యాయం కొరకు లోక్ అదాలత్ చక్కని వేదికని ఆమె అభివర్ణించారు. కావున కక్షిదారులుఈ

సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ( తే13.07.2019దీన నిర్వహించబడిన ) జిల్లావ్యాప్తంగా 746 పెండింగ్ కేసులతో పాటు 135

ప్రీలిటిగేషన్ కేసులను రాజీచేయడం జరిగిందని వివరించారు. à°ˆ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ( తే14.09.2019దీన నిర్వహించనున్న )  à°œà°¿à°²à±à°²à°¾à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ 742 రాజీపడనున్న

కేసులతో పాటు భూసేకరణకు సంబంధించిన కేసులు కూడా రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసుల

పరిష్కారం కోసం 12 నుండి 15 బెంచ్ లను జిల్లాలో ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె చెప్పారు. జిల్లా కోర్టుల సముదాయం నందు మరియు ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, నరసన్నపేట,

పాలకొండ, టెక్కలి, పలాస, సోంపేట, పాతపట్నం, రాజాం, కొత్తూరు, పొందూరు కోర్టుల సముదాయాలలో కూడా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.   à°ˆ

కార్యక్రమంలో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ -138 నెగోషియబుల్ ఇనుస్ర్టుమెంట్స్ యాక్టు కేసులు, మోటారు యాక్సిడెంట్ క్లైయిమ్ కేసులు, ఫ్యామిలి, లేబర్,

ప్రభుత్వ భూసేకరణ, సివిల్, రెవిన్యూ, ఎలక్ర్టిసిటీ మరియు వాటర్ బిల్లుల కేసులు, సర్వీస్ మేటర్స్ కేసులు , పాత పెండింగ్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను

రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. కావున కక్షిదారులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీమార్గం ద్వారా తమ కేసులను

పరిష్కరించుకోవాలని ఆమె à°ˆ సందర్భంగా వివరించారు.  

        à°ˆ కార్యక్రమంలో  à°œà°¿à°²à±à°²à°¾ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ,   ఫస్ట్ అడిషనల్ జడ్జి్

వి.యస్.ఆంజనేయమూర్తి, ఫ్యామిలీ కోర్ట్ కమ్ థర్డ్ అడిషనల్          à°¡à°¿à°¸à±à°Ÿà±à°°à°¿à°•à±à°Ÿà± జడ్జ్ పి.అన్నపూర్ణ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ పి.వి.ప్రసాదరావు, అడిషనల్

సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్.శాంతిశ్రీ , జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షులు శిష్టు రమేశ్,

ఉపాధ్యక్షులు జి.రాధారాణి, కార్యదర్శి జి.యస్.కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam