DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2020 ఒలింపిక్ పోటీల్లో సైతం విజేతగా నిలవాలి 

యువతకు స్ఫూర్తి ప్రపంచ విజేత  à°ªà°¿à°µà°¿ సింధు  

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2019

(డిఎన్‌ఎస్‌) : అత్యంత స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించిన  à°ªà±à°°à°ªà°‚à°š బాడ్మింటన్ విజేత ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని  à°•à±‡à°‚ద్ర ఇంధన శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

అభినందనలు తెలిపారు. బుధవారం ఆయన్ను కలిసిన సింధు, ఆమె తండ్రి  à°ªà°¿à°µà°¿ రమణలకు ఆయన శుభాకాంక్షలు తెలియచేయారు. క్రీడా ప్రపంచంలో ఆమె సాధించిన విజయం ఆదర్శంగా

 à°¨à°¿à°²à°¿à°šà°¿à°‚దన్నారు. రానున్న 2020 ఒలింపిక్ పోటీల్లో సైతం విజేతగా నిలవాలి అని అభిలషించారు. à°ˆ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒడిశా నవకలేబర్ ఉత్సవాల

నాణాన్ని ఆమెకు బహుకరించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన స్వచ్ భారత్ అభియాన్, జల శక్తి అభియాన్ పథకాలకు ప్రచారాన్ని కల్పించాలని సూచించారు. కేంద్ర

మంత్రిని కలిసిన అనంతరం విలేకరులతో 
సింధు మాట్లాడుతూ కేంద్రమంత్రి ఇచ్చిన సూచనలు స్ఫూర్తిని నిలిపినట్టు తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రచార

కర్తగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam