DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం ఆర్ ఆర్ పేకేజిలను 2020 మార్చి లోగా అందిస్తాం 

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : పోలవరం

ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 17 కోలనీల నిర్వాసితులకు ఆర్ ఆర్ పేకేజిలను 2020 మార్చి లోగా అందించడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్

రెడ్డి తెలిపారు.పోలవరం లో భూములు కోల్పోయిన వారికి  à°°à°‚పచోడవరం లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. à°ˆ సందర్బంగా కలక్టర్

మాట్లాడుతూ  à°†à°°à± అండ్ ఆర్ కోలనీలను యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. తదుపరి గ్రామాల నిర్మాణం చేపట్టి, గ్రామా సభలు నిర్వహించి, తరలింపు

జరుగుతుందన్నారు. పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించవలసినదిగా సూచించారు. బాధిత కుటుంబాల జాబితా ఇప్పడికే తయారు చేయడం జరిగిందని, వాటిని గ్రామాల్లో ప్రకటించడం

జరుగుతుందని, తదుపరి à°ˆ నెల 16 నుంచి గ్రామా సభలు నిర్వహించి వాటిల్లో అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిరిజనేతర ప్రజలకు గోకవరం మండలం  à°•à±ƒà°·à±à°£à±à°¨à°¿à°ªà°¾à°²à±†à°‚ లో

పునరావాసం కల్పించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ జి. లక్ష్మి షా, రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి నిశాంత్ కుమార్ తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam