DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ పోలీస్‌ క్రీడల్లో టిటిడి ఉద్యోగి బంగారు పతకం 

అలిపిరి ఎవిఎస్వో సురేంద్రకు ఈఓ అభినందనలు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): ఇటీవల జరిగిన ప్రపంచ

పోలీస్‌ మరియు ఫైర్ గేమ్స్‌- 2019 పోటీలలో తిరుమల తిరుపతి దేవస్థానముల (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) ఉద్యోగి అల్లం సురేంద్ర à°’à°•  à°¬à°‚గారు, ఓక్ వెండి పతకాలు సాధించారు.టిటిడిలో అలిపిరి చెక్

పాయింట్ ఎవీఎస్వోగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో  à°…నిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. 
       à°šà±ˆà°¨à°¾à°²à±‹à°¨à°¿ చెంగ్డు

రాష్ట్ర కేంద్రంలో జరిగిన ప్రపంచ పోలీస్‌ మరియు ఫైర్ గేమ్స్‌- 2019లో  à°¶à±à°°à±€ అల్లం సురేంద్ర  à°¬à°‚గారు, వెండి పతకాలు సాధించారు.   ఆగస్టు 8 నుండి 18à°µ తేదీ వరకు à°ˆ

క్రీడాపోటీలు జరిగాయి. 40 ఏళ్ల కేటగిరీలో టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బంగారు పతకం, సింగిల్స్ పోటీల్లో వెండి పతకం సాధించారు.à°ˆ కార్యక్రమంలో సివిఎస్వో  à°—ోపీనాథ్

జెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam