DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఒకే 

స్థలం కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). ..

తిరుపతి, సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌):దేశంలోని ప్రముఖ నగరాల్లో

ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం  6,975 à°š.అడుగుల (16 సెంట్లు) స్థలాన్ని  à°•à±‡à°Ÿà°¾à°¯à°¿à°‚చింది. à°ˆ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర

ఫడ్నవీస్‌ ముంబయిలోని తన అధికార నివాసంలో స్థలం కేటాయింపు ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్‌కు అందజేశారు.
దేశవ్యాప్తంగా

శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముంబయిలో స్థలం కోసం చాలాకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వినతి మేరకు à°† రాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని ప్రధాన ప్రాంతమైన తూర్పు బాంద్రాలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం

తీసుకుంది. à°ˆ స్థలం అనుభవ ఉత్తర్వులను ముంబయి సబర్బన్‌ జిల్లా కలెక్టర్‌ మిలింద్‌ బోరికర్‌ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జెఈవోకు అందజేశారు. à°ˆ స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి

ఆలయంతోపాటు సమాచార కేంద్రాన్ని టిటిడి నిర్మించనుంది.
 à°ˆ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్‌ ముంగటివార్‌, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఎస్టేట్‌ అధికారి విజయసారధి,

డెప్యూటీ ఈవో  à°µà°¿à°¶à±à°µà°¨à°¾à°¥à±‌, స్థానిక సలహా మండలి సభ్యులు  à°µà°¿.రంగనాథన్‌, à°¡à°¾.గీతా కస్తూరి,  à°¸à°®à±€à°°à±‌ కె.మెహెతా తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam