DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంబై వినాయక విగ్రహానికి రూ. 266 కోట్ల బీమా, 

అత్యంత ఖరీదైన గణేశుడు ముంబయి కె సొంతం 

ముంబై బ్రాహ్మిన్ సమాజ్ నిర్వహణలోనే à°ˆ ఏడాది రికార్డు 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): దేశంలోనే అత్యంత ఖరీదైన వినాయకునిగా ముంబై బ్రాహ్మిన్ సమాజ్ వారు పెట్టిన విఘ్న నాశకుని విగ్రహానికి

రూ. 266 కోట్ల బీమా చేయించారు. అత్యంత అదరణీయంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి ఆభరణాలుగా 68 కిలోల బంగారు, 350 కిలోల వెండి నగలను ధరింప చేసారు. వీటిల్లో ఖరీదైన వజ్రాలు కూడా

పొందినట్టు సమాచారం.  à°…త్యంత ఖరీదైన విగ్రహానికి రక్షణ à°—à°¾ రూ. 266 కోట్ల బీమా చేయించారు. à°ˆ విగ్రహ పరిసరాల్లో భారీ భద్రతా కూడా ఏర్పాటు చేసారు. à°—à°¤ కొన్నాళ్లుగా ఇదే

స్థాయిలో విగ్రహ ఏర్పాట్లు చేస్తున్న ముంబై బ్రాహ్మణ సమాజ్ à°ˆ ఏడాది మాత్రం రికార్డు స్థాయిలో బీమా చేయించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam