DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాకు మంత్రుల రాక

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం

శ్రీకాకుళం జిల్లా లో పర్యటించిననున్న నేపథ్యంలో జిల్లాకు పలువురు మంత్రులు రానున్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ

కృష్ణ శ్రీనివాస్ ( నాని )  à°œà°¿à°²à±à°²à°¾à°•à± రానున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ à°’à°• ప్రకటనలో పేర్కొన్నారు.  6à°µ తేది ఉదయం 08.30à°—à°‚.లకు కాశీబుగ్గ చేరుకుంటారు. ఉదయం 10.30à°—à°‚.లకు

కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్స్ లో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 04.00గం.లకు శ్రీకాకుళం నుండి ఏలూరుకు బయలుదేరి వెళతారని

కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.
        రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్సశాఖ మరియు మార్కెటింగ్ శాఖామాత్యులు మోపిదేవి వెంకట రమణారావు  6à°¨ ఉదయం 10.15 à°—à°‚.లకు శ్రీకాకుళం

జిల్లా పలాస జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 01.15గం.లకు పలాస నుండి శ్రీకాకుళంకు

చేరుకుంటారు. శ్రీకాకుళంలో స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన మధ్యాహ్నం  03.00 à°—à°‚.లకు  à°µà°¿à°œà°¯à°¨à°—రంకు బయలుదేరి వెళతారని కలెక్టర్ à°†

ప్రకటనలో స్పష్టం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam