DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఎస్ఎస్ కళింగ లో  కీర్తి చక్ర జగదీష్ బ్లాక్ ప్రారంభం 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): రక్షణ విభాగ సిబ్బంది కొరకు నూతన భవనాన్ని 
తూర్పు నావికా దళ

వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ప్రారంభించారు. ఐ ఎస్ ఎస్ కళింగ ను సందర్శించిన అయన వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం రక్షణ సిబ్బంది కోసం ప్రత్యేకంగా

రూపొందించిన à°ˆ బ్లాక్ ను అయన ప్రారంభించారు. క్కీర్తి చక్ర పురస్కార గ్రహీత జగదీష్ చంద్ర జ్ఞాపకార్ధం  à°ˆ బ్లాక్ కు  à°œà°—దీష్ చాంద్ బ్లాక్ à°—à°¾ నామకరణం చేసారు. జనవరి 2016

లో తీవ్రవాదులతో పోరాటం చేస్తూ అమరులైన విఆశయాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ మూడు అంతస్తుల భవనం సిబ్బందికి అనుకూలంగా

ఉండనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam