DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారమే లక్ష్యంగా సాగుదాం. అందరినీ కలుపుకు వెళ్తా : బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా

అపోహలు వద్దు.. కార్యకర్తలతో కలిసి ముందుకెళ్తా
ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ

గుంటూరు, మే : భారతీయ జనతా పార్టీని రానున్న కాలం లో ఇతర

పరాతీలకు ధీటుగా నడుపుతామని, భాజపా ఏపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. శనివారం గుంటూరు సిద్ధార్థ్‌ గార్డెన్స్‌లో మోదీ ప్రభుత్వం

నాలుగేళ్ల పరిపాలన సందర్బంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ లో అయన రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడి

స్థాయి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానని.. చంద్రబాబు కంటే ఎక్కువ అనుభవం ఉందన్నారు. తనకు మాయ మర్మం తెలియదని, సాధారణ కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకూ

అందరికీ అందుబాటు లో ఉంటూ పార్టీని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలిపించేలా సమగ్ర కార్యాచరణ చేపడతామన్నారు. తనపై ఎటువంటి అపోహలు వద్దన్నారు.

కేంద్ర ప్రభుత్వాని ఇఛ్చిన పధకాలను తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకున్నారని, ఇకపై అలాంటి దురాగతాలు సాగవని హెచ్చరించారు. కేంద్ర

ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు. ఇతర నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో మోడీ గత నాలుగేళ్లుగా

చేసిన ఎన్నో పధకాల విజయాలను, భేటీ బచావ్ - భేటీ  à°ªà°¡à°¾à°µà±, జనార్ధన్ ఖాతా లాంటివి ఎన్నో గ్రామీణ స్థాయి ప్రజలకు మేలు చేశాయన్నారు. à°ˆ కార్యక్రమం లో మాజీ అధ్యక్షుడు

కంభంపాటి హరిబాబు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌, సిద్ధార్థ్‌ నాథ్‌, భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, పురందేశ్వరి, జీవీఎల్‌ నరసింహరావు, గోకరాజు

గంగరాజు, కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam