DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ లాంటి నేత సీఎంగా ఉండడం మా అదృష్టం: అచ్చెన్నాయుడు

100 రోజుల జగన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనగా ఉంది 

మీరు ఇచ్చే బియ్యాన్నివండి పెడతా .. తింటారా ? :  . 

స్పీకర్ రాజకీయ ప్రసంగం చెయ్యకూడదు : . .. 

డీఎల్ఫీ ఉప

నేత కింజరాపు. అచ్చెన్నాయుడు

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): వై ఎస్ జగన్ మోహన్

రెడ్డి లాంటి నేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండడం మా అదృష్టంగా బావిస్తున్నామని తెలుగుదేశం శాసన సభ ఉప నేత కింజరాపు.అచ్చెన్నాయుడు అన్నారు.

శనివారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాల్టాడుతూ  à°†à°‚ధ్ర ప్రదేశ్ లో 100 రోజులు పూర్తి అయ్యిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ఆనాటి

తుగ్లక్ పాలన లాగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 
2014లో రాష్ట్ర పరిస్థితి బట్టి అభివృద్ధి చేసే నేతగా  à°ªà±à°°à°œà°²à± నమ్మి చంద్రబాబు కు అవకాశం ఇచ్చారని, 5 ఏళ్లపాటు

చంద్రబాబు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, చంద్రబాబుకంటే కంటే జగన్

మంచి పాలన ఇస్తారని భావించి జగన్ కు 151 సీట్లు గెలిపించిన విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి చెందిన ప్రజావేదిక కూల్చడంతో  à°œà°—న్ పాలన

మొదలైందని, పోలవరం టెండర్లు రద్దు తో వేగం పుంజుకుందన్నారు. 5 ఏళ్లపాటు ఇబ్బందుల్లో ఉంటుందని అప్పుడే చెప్పడంజరిగిందన్నారు.  à°°à°¦à±à°¦à±à°²à±, రివేర్స్ లు, పథకాలు

అపహాస్యం చేయడమే జగన్ ప్రభుత్వం చేస్తుందని,  à°…న్నా క్యాంటీన్, ఉచిత ఇసుక, నిరుద్యోగ భృతి రద్దు చేశారని తెలిపారు. 

100 రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ

ఇచ్చారోచెప్పాలని డిమాండ్ చేసారు. వాలంటీర్ల కూడా పనిచేయలేమని అంటున్నారని,  à°”ట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తీసేస్తునారన్నారు

నిన్న సీఎం జగన్

శ్రీకాకుళం జిల్లాకు వచ్చి ఏమి చేశారో చెప్పాలని, ఇంతకూ ముందే చంద్రబాబు ఇచ్చిన జీవో లని తిరిగి విడుదల చేసి జబ్బలు చరుచుకుంటున్నారన్నారు. 

ఐఐఐటీ లు

పెట్టాలని  2002 లో చంద్రబాబు భావించారని,  à°—à°¤ రికార్డులు చూసి జగన్ మాట్లాడాలని తెలిపారు. ఎచ్చెర్ల ఐఐఐటీ à°•à°¿ నిధులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం ఇచ్చి పనులు వేగంగా

చేశారు. ఇస్కాన్ వారి మెగా కిచెన్ కోసం భూమి కేటాయించిది టీడీపీ ప్రభుత్వం అన్నారు. 

ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేసి ఏమి సాధించారని, కేవలం ఆర్టీసీ

ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి చేతులు దులువుకున్నారు అని, ఆర్టీసి బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ప్రభుత్వం చేపట్టాల్సిన భాద్యతను

విస్మరించారన్నారు.  కిడ్నీ వ్యాది గ్రస్థులకు 10 వేలు ఇస్తామని చెప్పిన జగన్ మాటకు అభినందించామని, అయితే ఎంతమందికి à°ˆ నిధులు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్

చేసారు.

మీరు ఇచ్చే బియ్యాన్నివండి పెడతా .. తింటారా ? :  . 

జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న బియ్యాన్ని వండిపెడతానని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన మంత్రులు

ఎటువంటి ఇబ్బంది లేకుండా  à°¤à°¿à°‚టే అవి నాణ్యమైన బియ్యం అని ఒప్పుకుంటానని ఛాలెంజ్ విసిరారు. 

స్పీకర్ రాజకీయ ప్రసంగం చెయ్యకూడదు : . .. 

.శాసన సభాపతి పదవి

చేపట్టిన తర్వాత వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదని తటస్తంగా ఉంటారని, అలాంటిది తమ్మినేని సీతారాం ఒక పార్టీకి అనుకూలంగా ఎలా ప్రసంగం చేస్తారని

ప్రశ్నించారు. అయన అంటే తమకు గౌరవం ఉందని,  à°…లంటి అయన తమ గురించి భిన్న వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. 

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా

అధ్యక్షురాలు గౌతు శిరీష, సీనియర్ నేత గుండాల లక్ష్మీదేవి పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam