DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి లో గణేశ  నిమ్మజ్జనం పై అప్రమత్తం: మురళీధర్ రెడ్డి

వరద తాడికి ఎక్కువగా ఉంది: కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): మహారాష్ట్రలో భారీ వర్షాల

కారణంగా వరద నీరు  à°—ోదావరి లోకి భారీగా వచ్చిన చేరుతోంది తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి తెలిపారు. à°ˆ నేపధ్యంలో గోదావరి నదిలో గణేశ నిమజ్జనం

చేసేవారు అత్యంత అప్రమత్తరంగా ఉండాలన్నారు. అధీకృత పడవల్లోనే ప్రయాణించాలని, గజ ఈతగాళ్లు తప్పని సరిగా ఉండాలన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది 42 అడుగురులకు

చేరింది, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం దగ్గరలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10 అడుగురులకు చేరుకుందని, వీటి వేగం ప్రమాదకరంగా ఉందన్నారు. గోదావరి నది లోకి

దిగే వారు, వినాయక విగ్రహ నిమజ్జనం చేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam