DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గణేశా నిమజ్జన యాత్ర లో ముస్లిం ల సేవ కార్యక్రమం 

మత సామరస్యం పరమత సహనం ఆచరణాత్మక సందేశమే 

అబ్బురపరిచిన అనంతపురం ముస్లిం నగారా లక్ష్యం 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). .

.

అనంతపురం, సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గణేశ నిమజ్జనోత్సవం భారీ ఊరేగింపు సంధర్బంగా హిందూ సోదరుల సౌకర్యార్థం

త్రాగునీటి సౌకర్యాన్ని ముస్లిం నగారా &టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత న ఘనంగా త్రాగునీటి శిబిరాన్ని

ఏర్పాటు చేశారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ పరమత అన్యమత సోదరుల్ని ప్రేమించటం గౌరవించడం వారితో సోదర భావం తో మెలగటం ఇస్లాం సందేశంలో భాగమని అన్యమత సోదరుల్ని

ఆకలితో ఉంటే అన్నం పెట్టటం, బట్టలు లేనిచో బట్టలు ఏర్పాటు చేయటం,ఋణగ్రస్తు డైతే అతన్ని రుణ విముక్తి గావించటo ,ప్రయాణంలో కుటుంబ పెద్ద  à°‰à°‚టే à°† హిందూ సోదరుడి

కుటుంబం పై ఎవరైనా అత్యాచారానికి కో హత్యాచారానికో పాల్పడటానికి ప్రయత్నిస్తే ఆహిందూ కుటుంబ రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసి అయినా రక్షించాలని సాటి ముస్లిం

సోదరుడి విధి అని అన్నారు వేలాది హిందూ సోదర సోదరీమణుల కోసం త్రాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు పట్టణ ప్రముఖులు శాంతి సంఘం సభ్యులు ముస్లిం నగారా

&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మిత్రమండలి ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు ప్రత్యేకంగా అభినందించారుఈ కార్యక్రమంలోbs విద్యాసాగర్ .మిలటరీ సైనికుడు అమీర్ ఖాన్ జన విజ్ఞాన

వేదిక అతాఉల్లా.మైనార్టీ నాయకులు నజీర్. హజీ సుబహాన్.ఉసామా ఖాన్. జబీఉల్లా. ఫైసల్.షేక్ షబ్బీర్. ఫ్రూట్ రహమాన్ షామీర్..తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam