DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాణిపాకం గణేశునికి  శ్రీవారి పట్టువస్త్రాల సమర్పణ

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను

పురస్కరించుకుని ఆదివారం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తరఫున ఈఓ  à°…నిల్ కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈఓ దంపతులకు కాణిపాకం ఆలయ ఈఓ

 à°¦à±‡à°®à±à°³à±à°²à± సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. à°ˆ

సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కాణిపాకంలో సెప్టెంబరు 2న

ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22à°µ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో  à°­à°¾à°—à°‚à°—à°¾ సెప్టెంబరు 10à°µ తేదీ సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం జరుగనుంది. à°ˆ

కల్యాణం కోసం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°ªà°Ÿà±à°Ÿà±à°µà°¸à±à°¤à±à°°à°¾à°²à± సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం బాధ్యులు గురురాజారావు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam