DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గణపతి సన్నిధిలో భక్తులకే పెద్ద పీట :డీసీ దుర్గ ప్రసాద్ 

హోమం లో పాల్గొన్న డీసీ, హైకోర్టు న్యాయమూర్తి 

బిక్కవోలు ఆలయంలో వసతుల  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°¿à°‚à°šà°¿à°¨ అధికారులు   

పిలిస్తే పలికే స్వామి లక్ష్మి గణపతి : జస్టిస్

శివశంకర్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండల కేంద్రంలో వెలసిన

శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్  à°¬à°¿. శివశంకర్, దేవాదాయ శాఖా (కాకినాడ)  à°‰à°ª కమిషనర్ దుర్గాప్రసాద్ లు దర్శించుకున్నారు. à°ˆ

సందర్బంగా జస్టిస్ మాట్లాడుతూ పిలిస్తే వెంటనే పలికే స్వామి లక్ష్మి గణపతి అన్నారు. స్వామిని దర్శించి అనుగ్రహం పొందిన వారు ఎందరో ఉన్నారన్నారు.  

ఆలయంలో

సామాన్య భక్తులకే పెద్ద పీట వేసినట్టు దేవాదాయ శాఖా (కాకినాడ)  à°‰à°ª కమిషనర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వినాయక నవరాత్రి

ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం అయన ఆలయాన్ని సందర్శించారు. à°ˆ సందర్బంగా ఆలయ పరిసరాల్లో భక్తులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, అన్న ప్రసాద వితరణ

కేంద్రం, నవగ్రహ పూజా ప్రాంగణం తదితర పరిసరాలను అయన సందర్శించారు. à°ˆ సందర్బంగా అయన  à°†à°²à°¯ కార్య నిర్వహణాధికారికి పలు సూచనలు చేసారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది

తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. అదే ప్రాంగణం లో జరుగుతున్న à°¹à±‹à°®à°‚ లో వీరు పాల్గొన్నారు.  à°…నంతరం భక్తులతో సమావేశమై తగు సూచనలు

తీసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam