DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్యునిగా . .అందరి వాలే ఆరు బయలే  

రోడ్డు సేడ్ టీ దుకాణం దగ్గరే ప్రజలతో మమేకమై. .

దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : ఎటువంటి ఆడంబరాలు లేకుండా à°’à°• సామాన్య వ్యక్తి వలె రోడ్డు పక్కన దుకాణాల వద్ద ప్రజలతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

మాటా మంతీ జరపడం అందరినీ ఆకట్టుకుంది. సామాన్య ప్రజల్లో తానూ కూడా భాగమే అనేదానికి ఇదొక నిదర్శనం...
దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ

నియోజకవర్గం బ్రాహ్మణ వీధి లో రోడ్డు పక్కన ఉన్న ఒక టీ కొట్టు వద్ద కొద్ది సేపు ఆగి అందరినీ ఆశ్చర్యపరిచారు..జిల్లా అధికారులతో కలిసి దుర్గగుడి పనుల పర్యవేక్షణ

నిమిత్తం మంత్రి బ్రాహ్మణ వీధి రోడ్డు మీదుగా బయలుదేరారు. మార్గమధ్యలో రహదారి ప్రక్కన దుకాణాల వద్ద కారు ఆపమని అన్నారు. ఉన్నట్టుండి మంత్రి గారి కాన్వాయ్ ఆగగానే

 à°¸à±†à°•à±à°¯à±‚à°°à°¿à°Ÿà±€ అధికారులు ఏం జరిగిందో అని పరిగెత్తుకు వచ్చారు. మంత్రి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు లు నడుచుకుంటూ రోడ్డు పక్కన దుకాణం వద్ద కొద్దిసేపు కూర్చుని

స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
దుకాణాల అరుగుపై మంత్రి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు సామాన్య ప్రజల వల్లే కూర్చున్నారు..
దీంతో ఆ

ప్రాంత ప్రజలంతా తరలివచ్చి ఎటువంటి ఆడంబరాలు లేకుండా à°’à°• సామాన్య  à°µà±à°¯à°•à±à°¤à°¿ వలె అరుగుపై కూర్చున మంత్రితో ప్రజలు తమ సమస్యలను వివరించారు..స్వయంగా మా దగ్గరికి

వచ్చి మంత్రి సమస్యలు అడగడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు..

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam