DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుల్లాయప్ప స్వామిని దర్శించిన మంత్రులు 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌): అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ప్రసిద్ధిగాంచిన

పుణ్యక్షేత్రం లో ఒక్కటైనా గూగుడు కుల్లాయప్ప స్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా,  à°®à°‚త్రివర్యులు శంకర్ నారాయణ, అనంతపురము శాసనసభ్యులు *అనంత

 à°µà±†à°‚కటరామిరెడ్డి ,  à°¶à°¿à°‚గనమల ఎమ్మెల్యే పద్మావతి, సాంబశివారెడ్డి,  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à±à°¸à±€à°ªà±€  à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚ట్ అధ్యక్షుడు నదీం. అదేవిదంగా ప్రక్కనే ఉన్న ఆంజనేయస్వామి

దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఆంజనేయస్వామిని దర్శించికున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam