DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ, 8500 కోట్లతో గోదావరి జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్  

ప్రతి గ్రామానికీ మంచి నీటి సరఫరా జగన్ సంకల్పం  

 

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). .

..  

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ సురక్షితమైన మంచినీటి సరఫరా చెయ్యాలి అనే ధృడమైన సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని  à°‰à°ª ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని

ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ. . దీనిలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించేందుకు రూ, 8500 కోట్ల

వ్యయం తో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు అధికారులు అంచనాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ వాటర్ గ్రిడ్ వలన తూర్పు గోదావరి, పాస్చయింది గోదావరి జిల్లాలోని ప్రతి

గ్రామానికీ సురక్షితమైన మంచి నీరు అందుతుందని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లోని ప్రజలుఎంతటి త్రాగు నీటి ఎద్దడి ని ఎదుర్కుంటున్నారో డెల్టా ప్రాంతాల్లో కూడా అంటే

స్థాయిలో త్రాగు నీటి సమస్య ఉందన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకే అధికార యంత్రాంగం ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను దిగ్విజయం చేసేందుకు పూర్తి సన్నద్ధం

అయ్యిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల పెంపకం వాళ్ళ నాదీ నీరు కలుషితం అవుతుందని, అందువల్లే ఈ వాటర్ గ్రిడ్ కు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. గ్రామీణ

ప్రాంతాల్లోని పాట నీటి వనరులను వినియోగించుకుంటూనే à°ˆ కొత్త పధకాన్ని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

అంతకు ముందు ఇదే అంశం

పై జరిగిన సదస్సులో  à°‰à°ª ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ శ్రీనివాస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి వనితా, జిల్లా కలెక్టర్ à°¡à°¿.మురళీధర్ రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ

మార్గాన్ని భారత్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam