DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాలు దాటుతున్న రేషన్ బియ్యం పట్టివేత  

అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ 

2 లక్షల 6 వేల రూపాయల నగదు స్వాధీనం.

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 10, 2019

(డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా గుత్తి మండలం యిసురాళ్ళ పల్లి గ్రామం వద్ద నుండి బనగానపల్లికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యానును గుత్తి పోలీసులు

స్వాధీన పరుచుకొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు ముందస్తు సమాచారం రావడంతో గుత్తి మండలం యిసురాళ్ళ పల్లి గ్రామం వద్ద ఐచర్ వాహనం, ఆటో లో అక్రమంగా

రేషన్ తరలిస్తుండడంతో ఐచర్ వ్యాన్, ఆటో ను  à°†à°ªà°¿ తనికీ చేశారు.తనిఖీ చేస్తుండగానే వ్యాన్ లో  à°‰à°¨à±à°¨ ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.దీంతో  à°ªà±‹à°²à±€à°¸à±à°²à± మరో  à°‡à°¦à±à°¦à°°à±

వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వ్యాపారులు  à°—ుట్టుగా రేషన్ బియ్యాన్ని  à°‡à°¤à°° రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని తేలడంతో ఇద్దరు

నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే  275 ప్యాకెట్ల రేషన్ బియ్యం తో పాటు  2లక్షల 6 వేల రూపాయల నగదు,à°’à°• మొబైల్ ఫోన్ ,ఐచర్

వాహనం,ఆటో ను  à°…దుపులోకి తీసుకున్నారు.మరో ఇద్దరు నిందితుల పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. à°ˆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని స్వాధీనపరచుకున్న రేషన్

బియ్యంను మండల రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనంతరం ఘటనపై పూర్తిగా విచారించిన అనంతరం  à°ªà°°à°¾à°°à±€à°²à±‹ ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేస్తామని

పొీలీసులు తెలిపారు..

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam