DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రోజుల విశాఖ పర్యటనలో నేవీ చీఫ్ సునీల్ లంబా

విశాఖపట్నం, మే : భారత నావికా దళాధిపతి పీవీఎసెం సునీల్ లాంబా, రీనా లాంబా దంపతులు మూడురోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం కు చేరుకున్నారు. విశాఖ లోని ఐ ఎం ఎస్ డేగ

విమాన కేంద్రం వద్ద వైస్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ ఘన స్వాగతం పలికారు. భారత నావికాదళం లో అమలవుతున్న విధానాలు, పరికర సామాగ్రి పనితనం, భవిష్యత్ లో చేపట్టవలసిన విధి

విధానాల పై ఉన్నత స్థాయి సమావేశానికి అయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో వైస్అ డ్మిరల్ గిరీష్ లూథ్రా ( పశ్చిమ నావికాదళం), వైస్ అడ్మిరల్ బిమల్ కుమార్ వర్మ (

అండమాన్ నికోబార్ కమాండ్ ), వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ (తూర్పు నావికాదళం), వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్ ( డిప్యూటీ చీఫ్ నావికాదళం), వైస్ అడ్మిరల్ సతీష్ ఘోరమాడే (

డైరెక్టర్ జనరల్ నావికాదళ విభాగం, తూర్పు నావికాదళం) తదితరులు పాల్గొన్నారు. మంగళ వారం జరిగే సర్వ సభ్య సమావేశం లో నావికాదళ విభాగపు గ్రూప్ బీమా పధకం పై, నావెల్

బెనెవో లెంట్ సంఘం 
సమావేశాల్లో పాల్గొంటారు. నావికాదళ కుటుంబ సభ్యుల సంఘానికి జాతీయ అధ్యక్షులు గా ఉన్న రీనా లాంబా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభ్యుల

యోగక్షేమాలు తెలుసుకుని, వారి అవసరాలకు అనుగుణమైన సౌరకార్యాలను కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం 
ఐ ఎం ఎస్ కల్యాణి లోని వివిధ వార్డులను

సందర్శించి, అక్కడ మొక్కలు నాటారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam