DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రినాధుని సన్నిధిలో సభాపతి సీతారాం 

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని శ్రీ వరాహ లక్ష్మీ

నరసింహ స్వామి ని ప్రార్ధించినట్టు ఆంద్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ తెలిపారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ

కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర రావు, స్థానాచార్యులు ఎస్ టి పి రాజగోపాలాచార్యులు, అర్చకులు ఆలయ రాజద్వారం వద్ద పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రాశస్త్యమైన

కప్ప స్తంభం ను అలింగనం చేసుకొని, అనంతరం శ్రీ చందాన ధారి, ప్రహ్లాద వారసుడైన వరాహ లక్ష్మి నృసింహుని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

దేవస్థానం ఈ ఓ స్వామివారి ప్రసాదం చిత్ర పటం అందజేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సవ్యమైన దిశలోనే నడుస్తోందని, అక్రమార్కులకు కొరడా

తప్పదన్నారు. ఏ విషయం లోనూ ప్రక్కదారి పెట్టె ప్రసక్తే లేదని, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే పనిలో ఉన్నారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam