DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 మందితో శనివారం టిటిడి బోర్డు ప్రమాణ స్వీకారం ?

ఇక పై à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డులో 29 మంది సభ్యులు 

రాజపత్రం విడుదల, నేతల్లో ఉత్సాహం  

రాజకీయ పునరావాస కేంద్రంగా టిటిడి

శ్రీవారి హుండీకి మరో పదిమంది

భారం 

అలవెన్స్ à°² కోసం మొక్కుబడులకు భారీ చిల్లులు 

ఆలయ అవగాహనే లేని వాళ్లకి అగ్ర తాంబూలం 

ఓనమాలు తెలియని వాళ్ళకి అందలం :. . .. 

విలువ

తెలిసిన వారినే నియమించాలి :. . . 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి) . . . 

తిరుపతి, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : కొత్తగా నియమితులవుతున్న 28 మంది సభ్యులతో

కూడిన తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్ట్ బోర్డు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంకేతాలు తెలుస్తున్నాయి. టిటిడి బోర్డు చైర్మన్ గా

ఎస్ వి సుబ్బా రెడ్డి ఇప్పడికే ప్రమాణ స్వీకారం చేసేసారు.   ఇంతవరకూ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్న బోర్డు లో  à°®à°°à±‹ పదిమందిని పెంచుతూ శుక్రవారం  à°†à°‚ధ్ర ప్రదేశ్

ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసింది. దీంతో మొత్తం సభ్యుల సంఖ్యా 29 కి చేరింది. ఇంతవరకూ టిటిడి కి కేవలం చైర్మన్ మాత్రం నియామకం జారింది. కొత్తగా విడుదలైన ఆదేశాలతో

మరో 28 మంది తో బోర్డు కొలువు దీరనుంది, 

శ్రీవారి హుండీ à°•à°¿ అదనపు చిల్లు : . .. 

.టిటిడి బోర్డు సభ్యులు గా నియమితులయ్యే వారికి వసతి, భోజన, టిఎ , డీఏ , ప్రయాణ

సౌకర్యం, తదితర అలవెన్సులతో పాటు, సమావేశమ్ జరిగినప్పుడు వచ్చే అదనపు ఆదాయం అన్నీ తిరుమల శ్రీవారి హుండీ లో భక్తులు వేసే మొక్కుబడులు, కానుకల నుంచే ఖర్చు

చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం చిల్లు పైసా కూడా టిటిడి కి ఇవ్వదు. టిటిడి కి వచ్చే నిధులన్నీ కేవలం భక్తులు ఇచ్చే విరాళాలు, హుండీ లో వేసే కానుకల నుంచే ఇవ్వాల్సి

యుంది. ఇంతవరకూ కేవలం  
19 మందికే ఖర్చు చేస్తున్నారు. ఇక నుంచి అదనంగా మరో పదిమంది ఖర్చు కూడా ide హుండీ నుంచి ఖర్చు చేయనున్నారు. 

ఓనమాలు తెలియని వాళ్ళకి

అందలం :. . .. 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు సభ్యులుగా నియమితులవుతున్న వారిలో అధిక శాతం మందికి తిరుమల ప్రాధాన్యత, విలువ, ప్రాశస్త్యం తెలియని తెలియవు. కేవలం  à°°à°¾à°œà°•à±€à°¯ పలుకుబడి,

ఆర్థిక బలం  à°‰à°‚టె చాలు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు లో సభ్యులు అవుతున్నారు. ఉద్యోగులకు (అన్య మతస్తులు) స్వామి అంటే విశ్వాసం లేదు,  à°¬à±‹à°°à±à°¡à± పెద్దలకు స్వామీ విలువ తెలియదు అనే reetigaa

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు ఇంతవరకూ సాగింది. 

విలువ తెలిసిన వారినే నియమించాలి :. . . 

ఇకనైనా  à°¤à°¿à°°à±à°®à°² శ్రీనివాసుని పట్ల గౌరవం, తిరుమల  à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°¤, విలువ, ప్రాశస్త్యం

తెలిసిన వారినే ట్రస్ట్  à°¬à±‹à°°à±à°¡à± సభ్యులుగా నియమిస్తే ఈమాత్రం మిగిలి ఉన్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విలువ కొంతకాలం జీవించి ఉంటుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam