DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇప్పుడున్నది డూప్లికేట్ తెలుగుదేశమే : మోత్కుపల్లి నర్సింహులు, . . . . . NTR ను నిలువు దోపిడీ చేసింది చంద్రబాబే

ఎన్ టి ఆర్ ను నిలువు దోపిడీ చేసింది చంద్రబాబే

నిలువు నిపాదం వంచనే, ఆషాఢ భూతి కి ప్రత్యక్ష రూపం

చంద్రబాబును 95 లోనే  à°Ÿà±€à°¡à±€à°ªà±€ నుంచి

బహిష్కరించారు.: 

హైదరాబాద్, మే 29, 2018 (DNS Online): దశాబ్దాల సినీ అభిమానులకు సేవ చెయ్యడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వఛ్చి, తెలుగుదేశం పార్టీని స్తాపించిన వాడు ఎన్ టి

రామారావు అని, ఆయన్ని నిలువు దోపిడీ చేసినవాడు చంద్ర బాబే నని తెలుగుదేశం బహిష్కృత నేత  à°®à±‹à°¤à±à°•à±à°ªà°²à±à°²à°¿ నర్శింహులు మండిపడ్డారు. తెలుగుదేశం 1982 లో ప్రారంభించిన నాడు,

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్ ) లో ఉన్నాడని అనంతరం పార్టీ లో చేరి, పార్టీనే దోచుకున్నాడని, నాటి నుంచి నేటి వరకూ పార్టీలో ఎవరినీ ఎదగనివ్వదని,

ఎదిగే వారిపై వేటు వెయ్యడం అతని నైజమన్నారు. మహానాడు లో తనని బహిష్కరిస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత మంగళవారం అయన హైదరాబాద్ లో విలేకరుల సమావేశం

నిర్వహించారు. à°ˆ సందర్బంగా చంద్రబాబు నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నట్టు ప్రకటించారు.  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ పార్టీ à°•à°¿ à°…à°‚à°¡à°—à°¾

నిలబడ్డ సీనియర్లందరికీ చంద్రబాబు మోసపూరిత జీవితం తెలుసునని, అందుకే వారిని పార్టీ నుంచి బయటకు పంపడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్టీఆర్ గొంతు కోసినట్టే

నా గొంతు నిన్న కోసివేశారని, ప్రజా సొమ్మును కోసుకోవడంలో బిజీగా ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ 95  à°²à±Šà°¨à±‡ చంద్రబాబును పార్టీ నుంచి బహిష్కరించారు, దానికి ప్రతిగా ఎన్

à°Ÿà°¿ ఆర్ ను నిలువు దోపిడీ చేశారన్నారు. 
పదవుల కోసం ఔరంగజేబు తరహా లో అందరినీ వంచించి, మోసం చేసి, తన స్వార్ధం మాత్రమే  à°šà±‚సుకున్న వ్యక్తి చంద్రబాబే నన్నారు.

ఔరంగజేబు తన తండ్రిని చంపితే, చంద్రబాబు, తన మావను చంపాడన్నారు. 

ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడితే  à°¡à±‚ప్లికేట్ తెలుగుదేశం నుంచి

అదే 
సామాజిక వర్గం వాళ్ళతో తిట్టిస్తున్నారు. à°—à°¤ రెండు దశాబ్దాలుగా చంద్రాబాబు అండ్ కో పై తనకున్న అక్కసు అంతా మీడియా ముందు వ్రేళ్ళగ్రక్కారు. 

మోడీ

దగ్గరికి చంద్రబాబు 29 సార్లు వెళ్ళింది ఆంధ్రా à°•à°¿ ప్రత్యేక  à°¹à±‹à°¦à°¾ కోసం కాదాని, ఓటుకు నోటు కేసులో కేసీఆర్ పెట్టిన కేసుల మాఫీ కోసమే వెళ్లారని అసలు విషయం బయట

పెట్టారు. 

ప్రత్యేక హోదాని జగన్, పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీలు కలిసి సాదించుకుంటారు తప్ప, చంద్రబాబు కి చేతగాదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు పెట్టె ఖర్చు

ఎవ్వరూ పెట్టరని మోత్కుపల్లి తెలిపారు. .

విదేశీ పర్యటనల పేరుతొ చంద్రబాబు తిరిగింది సొంత వ్యాపారాల కోసమేనని, బయటదేశాల్లో వందల కోట్లు చంద్రబాబు

దోచాడన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ను ఒడిస్తే  à°¯à°¾à°¦à°¾à°¦à±à°°à°¿, తిరుపతి వెంకన్న దగ్గరకు మోకాళ్ళ పై నడిసివస్తానని మొక్కుకున్నట్టు వివరించారు. .

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam