DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జల శక్తి అభియాన్ లో ప్రజలు భాగస్వామ్యం కీలకం. 

కేంద్ర కమిటీ సభ్యులు ఆశిష్ శర్మ

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం) . .

అనంతపురం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : జల శక్తి అభియాన్ కార్యక్రమాల

ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని కేంద్ర కమిటీ ప్రతినిధి ఆశిష్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా  à°®à°¡à°•à°¶à°¿à°° నియోజకవర్గంలోని వాటర్ షెడ్ పనులను, ఫారం

ఫండ్స్, చెరువులలో పూడిక తీత పనులను పరిశీలించారు, మై పుర గుండు పెద్ద వంకను పరిశీలించారు, అక్కడ బొజ్జ ప్ప అనే రైతు మాట్లాడుతూ ఈ వంక నిండితే వ్యవసాయ బోర్లలో

రీచార్జ్ అవుతాయని, ఈ వంక కు నీటి సౌకర్యం కల్పించాలని కమిటీ బృందానికి రైతు విన్నవించారు. అనంతరం కమిటీ బృందం పలు పనులను పరిశీలించారు, ఎంపీడీవో కార్యాలయం నందు

పత్రికా సమావేశం నిర్వహించారు à°ˆ సందర్భంగా కమిటీ  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à°¿ ఆశిష్ శర్మ మాట్లాడుతూ వర్షాకాలములో కురిసే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని బృహత్

సంకల్పం తో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జలశక్తి అభియాన్ కార్యక్రమం భూగర్భ జలాల ప్రమాదకర స్థాయికి పడిపోయి, దేశంలో వినియోగ సంక్లిష్ట స్థాయిలో భూగర్భ జలాల

వినియో గిస్తున్నా జిల్లాలోని తెలుగు మండలాలను బ్లాకులను గుర్తించారు. మొత్తంమీద దేశం మొత్తం 37 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో 257 బ్లాక్ గుర్తించారు మన

రాష్ట్రంలో 9 జిల్లాలో 68 మండలాలను బ్లాకులో గుర్తించారు అనంతపురం జిల్లాలో. జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయుటకు 26 మండలాలను బ్లాకులను గుర్తించడం

జరిగిందని తెలిపారు,
జిల్లాలలో జల శక్తి అభియాన్తి కార్యక్రమాలు చేపడుతున్నామని  à°¨à±€à°Ÿà°¿ బొట్టును సంరక్షించుకుంటూ, నీరునుపొదుపు చేసుకోవాలన్న ఆశయంతో  à°œà°²

శక్తి అభియాన్ జిల్లాలో à°à°¦à± అంశాలపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. తొలి దశ జులై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరుగుతుందన్నారు మలిదశ అక్టోబర్ 1 నుంచి నవంబర్30 వరకు

జరుగుతుందని వివరించారు. 
 à°¨à±€à°Ÿà°¿ పరిరక్షణ, వాన నీటి పరిరక్షణ, కుంటలు , చెరువులుపునరుద్ధరణ, ఇంకుడు గుంతలు, వాటర్ షెడ్ పనులు, అటవీకరణ కార్యక్రమాలను ఉద్ధృతం

చేయాలని తెలిపారు, అనంతరం సైంటిస్ట్ పీకే సింగ్ మాట్లాడుతూ జిల్లాలో26 మండలాల్లో జల శక్తి అభియాన్ పనులను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 6 టీములుగా

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు
మా కమిటీ మూడవదిగా ఉన్నదని జూలై మాసంలో ఒకసారి ఆగస్టు మాసంలో ఒకసారి సెప్టెంబర్ మాసంలో ఒకసారి ఈ నాలుగు

మండలాల్లో, జల శక్తి అభియాన్ పనులను పరిశీలించిన ఉన్నామని తెలిపారు నాలుగు మండలాలలో
  చిలమత్తూరు తలుపుల, గుడిబండ, అమడగూరు మండలాలలో అభియాన్ పనులు ఎలా

జరుగుతున్నాయి వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడానికి జరుగుతుందని తెలిపారు.  à°ªà±à°°à°œà°²à°‚తా జల సంరక్షణకు, భూగర్భ జలాల పెంపు పాటుపడాలని

తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించి వలసిన బాధ్యత మీ పైన ఉన్నది అని తెలిపారు, 
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేంద్ర కుమార్, Apd జ్యోతి, ఫారెస్ట్

అధికారి ఉదయ్ కుమార్, dpro వేలాయుధం, ఏపీవో సంజీవరెడ్డి, సుకుమార్, మంజునాథ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam