DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరుపేదలకు మెరుగైన వైద్యం మా ప్రభుత్వ లక్ష్యం 

ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): నిరుపేదలకు మెరుగైన వైద్యం

అందించడం మా ప్రభుత్వ లక్ష్యం అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, అన్నారు. అనంతపురం లోని  à°•à±‡à°Ÿà±€à°†à°°à± ఫంక్షన్ హాల్ లో "అసోసియేషన్‌ ఆఫ్‌

ఆటోరైనోలెరింగాలజిస్ట్‌ – ఏపీ కాన్ఫరెన్స్‌ (ఈఎన్‌à°Ÿà±€ సదస్సు)" ప్రారంభం అయ్యింది. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి,

విశిష్ట అతిథిగా డాక్టర్ తిప్పేస్వామి హాజరయ్యారు. .

à°ˆ సందర్బంగా అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు సమస్య ఏ వచ్చినా ఫ్యామిలీ డాక్టర్‌ వద్దకు

వెళ్లేవారు. వారే దాదాపు అన్ని రకాల చికిత్సలు అందించేవారు. కానీ నేడు వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనిషి

శరీరంలో ప్రతి అవయవం à°“ ప్రత్యేక వైద్య విభాగంగా ఈరోజు అవతరించింది.  à°¸à±à°ªà±†à°·à°²à°¿à°¸à±à°Ÿà±‌ డాక్టర్లు సేవలు అందిస్తున్నారన్నారు. .చెవి, ముక్కు, గొంతు సమస్యలకు సంబంధించి

చికిత్సలు చేసే ఈఎన్‌à°Ÿà±€ డాక్టర్లు à°ˆ రోజు à°’à°• సెమినార్‌ పెట్టడం.దానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. .రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల

నుంచి ఇక్కడకు వచ్చి మూడు రోజుల పాటు వైద్యశాస్త్రంలో వచ్చిన నూతన పద్ధతులపై చర్చించడం శుభపరిణామం ఆన్నారు.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు

సంబంధించి అత్యాధునిక చికిత్సా విధానాలు, శస్త్ర చికిత్సలు నేడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని యువ వైద్యులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో

దోహదపడుతాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు నూతన చికిత్స విధానాలతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సెమినార్‌లను యువ వైద్యులు

సద్వినియోగం చేసుకుని తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. వైద్యులు కాలానుగుణంగా అప్‌డేట్‌ కావాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని మెడికల్‌

కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలియజేస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చితే వైద్య ఆరోగ్య రంగంపై మనదేశం చేస్తున్న ఖర్చు అధికంగానే ఉంది. కానీ

ఇప్పటికీ 70 శాతం వైద్యం అందరికీ అందుబాటులోకి రాలేదన్నారు. వ్యాధులను ఎదుర్కొనేందుకు పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడాయి. ఇలాంటి సదస్సులు పరిశోధనలకు దిక్సూచిగా

నిలుస్తాయన్నారు.

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడం మా ప్రభుత్వ లక్ష్యం అని, మా ప్రభుత్వం తరఫున ఈఎన్‌à°Ÿà±€ ఫెసిలిటీస్‌ పెంచుతామని తెలిపారు.  10 పడకలు ఉన్న

ఈఎన్టీ ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలని అసోసియేషన్‌ నా దృష్టికి తెచ్చింది. à°ˆ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి

పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

చెవి, ముక్కు, గొంతు సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈఎన్‌à°Ÿà±€

విభాగాలను పటిష్టం చేస్తాం అని హామీ ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకొచ్చిన ‘ఆరోగ్య శ్రీ’ పథకం దేశానికే రోల్‌ మోడల్‌à°—à°¾ నిలిచింది. ఇతర రాష్ట్రాలు

కూడా à°ˆ పథకాన్ని అమలు చేశాయన్నారు. మా ప్రభుత్వంలో వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.11,398 కోట్లు

కేటాయింపులు చేశాం. ఒక్క ఆరోగ్య శ్రీ పథకానికే రూ.1740 కోట్లు కేటాయించాం. పేదవాడి ఆరోగ్యానికి భరోసానిస్తూ మా ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట

వేస్తుందన్నారు.

ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకం ఎంతో మంది

జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.  à°ˆà°Žà°¨à±à°Ÿà°¿ వైద్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా నేను à°’à°• డాక్టర్ à°—à°¾ స్పందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam