DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాంబే కాలనీ లో కిషోర్ బాలికలకు రక్త పరీక్షలు

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ నగరంలో 5 à°µ  à°µà°¾à°°à±à°¡à± పరిధిలో ఉన్న వాంబే కాలనీ లో శనివారం

 à°à°•à±à°·à°¨à± ఎయిడ్ మరియు ఫ్రాంక్లిన్ టెంప్లీటన్ సంస్త తో కలసి ధాన్ పాండే షన్ సంయుక్తంగా 200 మంది కిశోర బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించారు. సాగరతీర కలంజియ సమాఖ్య

పరిధిలో వున్న పొదుపు సంఘాలసభ్యుల కుటుంబాలలోని కిషోర బాలికలకు à°ˆ పరీక్షలు నిర్వహించారు.  6 నెలల క్రితం హిమోగ్లోబిన్ చెక్ చేసిన 250 మంది బాలికల్లో తక్కువ ఉన్న

వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్తోరలు తో  à°ªà°¾à°Ÿà± బిహేవిరియల్ కమ్యూనికేషన్ చేంజ్స్ ద్వారామరియు ఆహారపు  à°…లవాట్లు  à°¦à±à°µà°¾à°°à°¾ హిమోగ్లోబిన్ ని పెంచుకొని  à°°à°•à±à°¤à°¹à±€à°¨à°¤à°¨à±

తగ్గించుకునే అవగాహన కార్యక్రమాలు యాక్షన్  à°Žà°¯à°¿à°Ÿà±  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చింది. à°ˆ ఆరు నెలల్లో వారిలో వచ్చిన మార్పు మరియు హిమోగ్లోబిన్ పెరుగుదల గురించి తెలుసుకునే

నిమిత్తం ఈ రక్త పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఉమా మహేశ్వరి రక్త పరీక్షలతో పాటు బాలికలకు అవగాహన కల్పించారు.ఏక్షన్ ఎయిడ్ కో ఆర్డినేటర్ పి. శోభా, సమాఖ్య

కోర్డినేటార్ ఎన్.ధనలక్ష్మి కిషోర బాలికల కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.   ధాన్ పౌండేషన్ హెల్త్ కోఆర్డినేటర్ పి. కోటేశ్వరరావు, క్లస్టర్

అసోసియేట్ ఈశ్వరి, భారతి, క్లస్టర్ లీడర్లు బి. వరలక్ష్మి, వేనమ్మ,అరుణ, మొదలైన వారు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam