DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఆళ్ళ

రుయా ఆసుపత్రిని తనిఖీ చేసిన వైద్య శాఖా మంత్రి  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రజలందరికీ ఆరోగ్యం

లభించాలి అనే లక్ష్యం తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని ఉపముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ తెలిపారు.

 à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి ని అయన సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో చికిత్ర్స పొందుతున్న రోగులను à°…à°¡à°¿à°—à°¿ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,

సిబ్బంది ప్రవర్తన తదితర విషయాలను తెలుసుకున్నారు. ఈయన వెంట ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి,  à°®à°‚త్రి  à°ªà±†à°¦à±à°¦à°¿à°°à±†à°¡à±à°¡à°¿ రామచంద్రారెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి

 à°œà°µà°¹à°°à± రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam