DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాన్‌ 10 న విజెఎఫ్ నేతృత్వం లో ఉత్తమ జర్నలిస్టుల పురస్కారాలు

జర్నలిస్టుల  à°ªà°¿à°²à±à°²à°²à°•à± ఉపకారవేతనాల పంపిణీ
విశాఖపట్నం మే 29, 2018 (DNS Online) : à°µà±ˆà°œà°¾à°—్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యవం లో విశాఖ నగర పరిధిలో విధులు నిర్వహిస్తున్న

ప్రింట్, టీవీ, క్రైమ్, క్రీడలు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, మహిళా, తదితర విభాగాల్లో 24  à°…త్యుత్తమ పురస్కారాలు అందించనున్నట్టు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం

అధ్యక్షుడు, పాత్రికేయ పిల్లల విద్య పురస్కారాల కమిటీ చైర్మన్  à°—ంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ à°—à°¤ కొన్ని

సంవత్సరాలుగా పాత్రికేయులను అవార్డులతోను, నగదు పురస్కారం తోనూ సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ అవార్డుల ఎంపిక ద్వారా పాత్రికేయుల్లో మరింత

ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు. అయితే ఈ అవార్డుల ఎంపికలో విజెఎఫ్ కమిటీ కి జోక్యం లేదన్నారు. ఆయా పాత్రికేయ కూటములు ఎంపిక చేసిన

వ్యక్తులకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ఉత్తమ పాత్రికేయుల ఎంపికలో ఎటువంటి వివాదాలున్నా విజెఎఫ్ కమిటీ కి ఎటువంటి సంబంధం లేదని, వీటి ఎంపికలో

విజెఎఫ్ కమిటీ ప్రమేయం ఏమాత్రం లేదని, విశాఖ నగరం లోని వివిధ జర్నలిస్ట్ à°² సంఘాలకే à°ˆ ఉత్తమ పాత్రికేయుల ఎంపికను అప్పగించినట్టు ప్రకటించారు. 

విజెఎఫ్

కార్యదర్శి, ఎస్‌ దుర్గారావు మాట్లాడుతూ సిబిఎస్‌సీ పదో తరగతిలో ఉత్తీర్ణులైన జర్నలిస్టుల పిల్లలకు à°ˆ నె 31  à°²à±‹à°—à°¾ మెరిట్‌ స్కార్‌ షిప్‌ కోసం ధరఖాస్తు

చేసుకోవాలని,  à°Žà°²à±‌కెజి నుంచి ఇంటర్‌ రెండో సంవత్సరం వరకు రాష్ట్ర సిలబస్‌తో పాటు సిబిఎస్‌సీ సిలబస్‌లో కూడా మెరిట్‌ స్కార్‌ షిప్‌లు ఏటా

అందచేస్తున్నామన్నారు. తక్షణమే పూర్తి చేసిన ధరఖాస్తుతో పాటు మార్కుల జాబితాను జత చేసి డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యాలయం పనివేళల్లో

అందచేయవచ్చునన్నారు. ప్రతి తరగతిలో అత్యుత్తమ మార్కు సాధించిన ముగ్గురు విద్యార్థుకు నగదు బహుమతులు, పురస్కారాలను అతిధుల చేతుల మీదుగా జూన్‌ 10à°¨ వైవిఎస్‌ మూర్తి

ఆడిటోరియంలో అందచేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌కు సంబంధించి ఎల్‌కెజి నుంచి ఇంటర్‌ వరకు సుమారు 70 దరఖాస్తు అందాయన్నారు. సిబిఎస్‌సి పదో తరగతి ఫలితాలు

మంగళవారం విడుదల అయినందున దరఖాస్తు చేసుకోవడానికి మూడు రోజులు అవకాశం కల్పిస్తున్నామన్నారు. జూన్‌ 10à°¨ వివిధ కేటగిరి క్రింద అత్యుత్తమ సేవలు  à°…ందించినందుకు

సుమారు 24 మంది జర్నలిస్టుకు మీడియా అవార్డు అతిధు చేతుల మీదుగా  à°ªà±à°°à°§à°¾à°¨à°‚ చేస్తామన్నారు. వీరికి నగదు బహుమతుతో పాటు అవార్డు ప్రధానం చేస్తామన్నారు. ఇతర వివరాలకు

స్కాలర్‌ షిప్‌ కమిటీ చైర్మన్‌ గంట్ల శ్రీనుబాబును ఫోన్‌ నెంబర్‌ 8008004763 సంప్రదించగరు. కార్యక్రమంలో వీజేఎఫ్‌ ఉపాధ్యక్షు ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్‌ ఇతర కార్యవర్గ

సభ్యులు పాల్గోన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam