DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ నేతల ఆధ్వర్యంలో తాడిపత్రికి మంచినీటి సరఫరా

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా  à°¤à°¾à°¡à°¿à°ªà°¤à±à°°à°¿ మండలం గన్నేవారిపల్లి కాలనీ లో à°—à°¤  à°°à±†à°‚డు

రోజుల నుండి నీటి కొరత కారణంగా ప్రజల ఇబ్బంది పడుతున్నారు అని తాడిపత్రి బీజేపీ సీనియర్ నాయకుడు కుల్లూరు శేషఫణి సహకారంతో  à°¤à°¾à°¡à°¿à°ªà°¤à±à°°à°¿ బీజేపీ పట్టణ శాఖ

ఆధ్వర్యంలో తాడిపత్రి రూరల్ గన్నేవారిపల్లె కాలనీ మరియు తాడిపత్రి పట్టణం లోని పుట్లూరు రోడ్డు టైలర్స్ కాలనీ సర్కిల్ నందు వాటర్ ట్యాంకర్లతో మంచి నీటి సరఫరా

చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇంచార్జీ చవ్వా రంగనాథ రెడ్డి ,బిజెపి తాడిపత్రి మండలం సభ్యత్వ ప్రముఖ్ నిచ్చెన మెట్ల రాధాకృష్ణ, భారతీయ జనతా

యువమోర్చా జిల్లా కార్యదర్శి పోతుల గంగాధర్ యాదవ్, పట్టణాధ్యక్షుడు ఆంజనేయులు ,ఎస్సీ మోర్చ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, కిసాన్ మిర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

నరసింహ రెడ్డి గారు,చేనేత విభాగం జాతీయ కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ ,బిజెపి సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ,నాగేశ్వర్ రెడ్డి, నరేష్ తదితరులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam