DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయ వస్త్ర ధారణ కు ప్రతీక తమిళ దేశ వస్త్రాలు   

తమిళనాడు కో ఆప్టెక్ వస్త్ర ప్రదర్శన ప్రారంభం

నేత కార్మికులను ప్రోత్సహించండి: à°¡à°¿à°¡à°¿ మణిరామ్ 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ).

.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌):  à°­à°¾à°°à°¤à±€à°¯ వస్త్ర సంపదకు ప్రతీక à°—à°¾ నిలిచేది తమిళ దేశ వస్త్రాలేనని  à°¨à°¾à°Ÿ జిల్లా పౌరసంబంధాల శాఖా, ఉప సంచాలకులు వి. మణి

రామ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ కో ఆప్టిక్స్ వస్త్ర ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. విశాఖ లోని ఎంవిపి కాలనీ ఉషోదయ జంక్షన్ లో ఉన్న  à°‰à°·à±‹à°¦à°¯

కళ్యాణమండపం ఘనంగా ప్రారంభమైంది. వస్త్ర ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన వివిధ నమూనాలో ఏర్పాటు చేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రోత్సాహకారిగా ఉండే à°ˆ తరహా  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¨à°²à± తరచుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నేత వస్త్రాలకు, యంత్రాల ఆపై తయారైన

వస్త్రాలకు నాణ్యతలో వ్యత్యాసం ఉంటుందన్నారు. 
నాణ్యత గల చేనేత వస్త్రాలు ధరించచేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రజలందరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి

ఆదుకోవాలన్నారు. అన్ని చేనేత వస్త్రాలపై 30 శాతం తగ్గింపు ధరకు వస్త్రాలు లభిస్తాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజినల్

మేనేజర్ ఏ రాధాకృష్ణ, డిప్యూటీ రీజినల్ మేనేజర్ చంద్రశేఖరన్, విశాఖ సిటీ మేనేజర్ ఎస్ ప్రభు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam