DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి ప్రమాద రక్షణ పనుల్లో  విపత్తుల నిర్వహణ శాఖ

బోటులో  à°¹à±ˆà°¦à±à°°à°¾à°¬à°¾à°¦à± వాళ్ళు 22 , విశాఖ వాసులు 9 

పాపికొండల బోటు కు అనుమతి లేదు : మంత్రి అవంతి . 

ప్రమాదం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా  

(DNS రిపోర్ట్ : పి.

రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి బయలు దేరిన వసిష్ఠ పర్యాటక బోటు లో 60 మంది ఉన్నట్టు

సమాచారం ఉందని విపత్తుల  à°¶à°¾à°–à°¾  à°µà°¿à°­à°¾à°—à°‚ తెలియచేస్తోంది. పాపికొండలు సమీపంలో గోదావరిలో మునిగిపోyina à°ˆ బోటు నుంచి 20 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు.  à°¤à±‚ర్పుగోదావరి

జిల్లా దేవిపట్నం  à°®à°‚డలం కచ్చులూరు సమీపంలో  à°¬à±‹à°Ÿà±  à°®à±à°¨à°• జరిగిందని తెలిపింది. à°ˆ ఘటన క్రమం లో విపత్తుల శాఖ కమీషనర్
జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారూ.

సహాయక చర్యల కోసం హుటాహుటిన రెండు NDRF బృందాలను విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ పంపారు. ఒక్కో బృందంలో 30 మంది సభ్యులు

ఆదివారంగోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం పై

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.  

బోటుకు అనుమతి లేదు : మంత్రి అవంతి. . . 

ఆదివారం పాపికొండలు పర్యటనకు వెళ్లిన రాయల్ వసిష్ఠ బాట్ కు

ప్రభుత్వ  à°…నుమతి లేదని  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పాపికొండల పర్యటన పై మంత్రి  à°…ధికారుల నుంచి సమాచారం సేకరించారు. 

ప్రాధమిక

సమాచారం :

పర్యాటకుల్లో  14 మందిని తూటుగుంట గ్రామస్థులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు à°°à°¾à°¯à°²à±â€‹ వశిష్ట బోటు

బయల్దేరింది. à°—ోదావరి కొంత కాలంగా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బోట్లు తిరిగేందుకు అనుమతి లేదు. అయితే తాజాగా వరద ప్రవాహం తగ్గటంతో పర్యటకానికి అధికారులు

అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. 

తూర్పు గోదావరి జిల్లా à°•à°²à±†à°•à±à°Ÿà°°à±‌తో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఫోన్​లో మాట్లాడి ప్రస్తుత  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à°¨à±

తెలుసుకున్నారు .  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం నుంచి సహాయ చర్యల కోసం హెలికాప్టర్​ బయల్దేరింది. à°¨à±€à°Ÿà°¿ ఉద్ధృతి, సహాయ చర్యలపై ఉన్నతాధికారులు à°¸à°®à±€à°•à±à°·à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±.   à°ªà±‹à°²à°µà°°à°‚

నుంచి పోచమ్మగండికి వెళ్తుండగా à°ˆ ప్రమాదం జరిగినట్లు à°ªà±‹à°²à°µà°°à°‚ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. à°°à±‹à°¡à±à°¡à± మార్గం లేనందున బోటులో ఘటనాస్థలికి వెళ్లాల్సి

ఉంటుందన్నారు. à°˜à°Ÿà°¨à°¾à°¸à±à°¥à°²à°¿à°•à°¿ వెళ్లేందుకు à°°à±†à°‚డు à°—à°‚à°Ÿà°² సమయం పడుతుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam