DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్య శ్రీకాకుళం సాధించాలి – మంత్రి ధర్మాన కృష్ణదాస్

 (DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): ఆరోగ్య శ్రీకాకుళం సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ

దృష్టిసారించాలని రాష్ట్ర రహదారులు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పిలుపు నిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య

పక్షోత్సవాల కార్యక్రమంలో ఆది వారం మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆరోగ్య సమాజంపై అవగాహన కలిగించుటకు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని

డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జుబిలి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మంచి

ఆరోగ్య సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు

చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. అనారోగ్యం భారీన పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను తీసుకోవడంలో

జాగ్రత్తలు వహించాలని అన్నారు. మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
 à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జీవన శైలి మార్పుతో వ్యాధుల భారీన

పడుతున్నామని తెలిపారు. బిపి,మధుమేహం వంటి వ్యాధులు జీవన శైలిలో మార్పుల వలన అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలని

పిలుపునిచ్చారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను చికిత్స కేంద్రాలుగా కాకుండా హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా మారాలని ప్రభుత్వం సూచించదని చెప్పారు. వ్యాయామం,

యోగా కార్యక్రమాలు ఇతర ఆరోగ్యకర కార్యక్రమాలు పి.హెచ్.సిలలో నిర్వహించి సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యం పొందుటకు వేదికలు కావాలని ఆయన కోరారు. అనారోగ్యానికి

గురికాకుండా ముందుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 2వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. సెప్టెంబరు

16వ నుండి 30వ తేదీన హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలలో ఆరోగ్య సేవలు, సమగ్ర ఆరోగ్య పరీక్షలు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నివారణపై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఫిట్

ఇండియా- యోగా, వ్యాయామం, జీవన శైలి, సంపూర్ణ పౌష్టికాహారం, ఆహార నియమాలు, అధిక బరువు, ఊబకాయం, ఆరోగ్య సమస్యలు, జాతీయ పోగాకు నియంత్రణ కార్యక్రమాలు ప్రాథమిక ఆరోగ్య

కేంద్రం, ఉప కేంద్రాలలో చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబరు 23, 24 తేదీల్లో ఆయుష్మాన్ భారత్ పై చిత్ర లేఖనం, వ్యాస రచన, వాల్ పెయింటింగు., 29వ తేదీన ప్రపంచ

హృదయ దినోత్సవం, అక్టోబరు 1వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం, అక్టోబరు 2వ తేదీన గ్రామ ఆరోగ్య అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.
 à°œà°¿à°²à±à°²à°¾ వైద్య

ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾.à°Žà°‚.చెంచయ్య  à°†à°¯à±à°·à±à°®à°¾à°¨à± à°­à°µ ప్రతిజ్ఞ ను చేయించారు.
 à°ˆ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, సమగ్ర శిశు మహిళా సంక్షేమ శాఖ

ప్రాజెక్టు డైరక్టర్ జయదేవి, వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా.పి.సాయి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథం, డా.లలిత, డా.కృష్ణమోహన్,

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస కుమార్, సమాజిక కార్యకర్త డా.మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam