DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాపికొండల ప్రమాదంలో దేవాదాయ శాఖ ఈఓ గల్లంతు ?

ఆందోళనలో ఈఓ కుటుంబ సభ్యులు  

ఈఓ ల మీటింగ్ వాయిదా వేయాలని వినతి: ఉద్యోగులు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్

16, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని పాపికొండల దగ్గర జరిగిన దుర్ఘటనలో గల్లంతయిన పడవలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందిన

గ్రేడ్ 2 ఆలయ ఈవో. రఘురాం  à°•à±‚à°¡à°¾ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రఘురాం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో à°’à°• ఆలయం లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పడి వరకూ

ఆచూకీ. తెలియక పోవడంతో. కుటుంబ సభ్యులు,. సహ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. 
ఆదివారం గండిపోచమ్మ గుడి దాటిన తర్వాత కాచుచులూరు వద్ద సుడిగుండంలో చిక్కుకుని పడవ

మునిగిన విషయం తెలిసందే. à°ˆ పడవలో సుమారు 50 మంది పర్యాటకులు, 11  à°®à°‚ది సిబ్బంది ఉన్నారు. కొందరు లైఫ్ జాకెట్లు ధరించడంతో వారు సురక్షితంగా ప్రాణాలతో బయట పడినట్టు

సమాచారం. అయితే మిగిలిన వారి పరిస్థితి ఏంటో  à°•à±‚à°¡à°¾ ఇంతవరకూ తెలియ రాలేదు.    

ఈఓ ల మీటింగ్ వాయిదా వేయాలని వినతి

మంగళ వారం గొల్లపూడి రాష్ట్ర దేవాదాయ

ధర్మాదాయ శాఖ ప్రధాన కేంద్రంలో జరగనున్న ఈఓ ల సమావేశాన్ని. వాయిదా వేయాలని ఉద్యోగులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను, దేవాదాయ

శాఖా అధికారులను కోరుతున్నారు. సహా ఉద్యోగి  à°†à°šà±‚à°•à±€ తెలియక పోవడంతో ఆందోళన à°—à°¾ ఉందని, à°ˆ నేపథ్యంలో సమావేశం లో పూర్తి స్థాయి విధులు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¡à°‚ కష్టమని, à°ˆ

సమావేశాన్ని వాయిదా వేయాల్సిందిగా  à°•à±‹à°°à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam