DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాపికొండల ఘటన చాలా బాధాకరం: సి ఎం జగన్

బాధిత కుటుంబాలకు  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుంది.: సి à°Žà°‚  

ఘటన స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి వీక్షణ  

సీఎం పర్యటనలో హోం మంత్రి మేకతోటి

సుచరిత 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని

పాపికొండల దగ్గర జరిగిన దుర్ఘటనలో చాలా బాధాకరమని, బాధిత కుటుంబాలకుఅండగా నిలబడతామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పడవ

గల్లంతయిన ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. సోమవారం ఉదయం హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత కూడా సీఎం

పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని, అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ కలిసి ప్రమాద

ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను

ఆదేశించారు. 

సీఎం జగన్‌  à°µà±†à°‚à°Ÿ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam