DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భర్త ల రక్షణ కై కమిషన్ ఉండాలి: మహిళా కమిషన్ చైర్ పర్సన్

టీవీ సీరియల్స్‌  à°µà°²à±à°²à°¨à±‡ నేర ప్రవృత్తి పెరుగుతోంది. 

విజయవాడ మే 30, 2018 (DNS Online)  : ఇటీవల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై à°’à°•

ప్రత్యేక కమిషన్ వేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం  à°®à±€à°¡à°¿à°¯à°¾ తో మాట్లాడుతూ

ఇటీవల కాలం లో మహిళలు, ప్రధానంగా వివాహిత మహిళలు తమ భర్తల పైనే హత్యా ప్రయత్నాలు చేయించడం, ఏకంగా హత్యలు చేయించడం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నామన్నారు. ఈ విధమైన

ఘోరాలు జరగడానికి టీవీల్లో వచ్చే సీరియళ్లు, సినిమాలే కారణమని మండి పడ్డారు. సినిమాల్లో నేరాలు, ఘోరాలు తప్ప మరో కదాంశమే దొరకదా వీళ్ళకి అని ఆవేదన వ్యక్తం చేశారు.

వీటిని చూసి, నేరాలు ఎలా చేయించాలో, చెయ్యాలో తెలుసుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో  à°•à±‡à°µà°²à°‚ 20 రోజుల క్రితం వివాహం జరిగిన

మహిళా తన భర్త పైనే హత్యా యత్నానికి దిగడం అత్యంత ఘోరమైన పని అన్నారు. వెంటనే ప్రతిఘంటించారు కనుక అతను తీవ్ర గాయాలతో బయట పడ్డాడని, లేని పక్షం లో మృతి

చెందేవాడన్నారు. అదే విధం గా భర్తను చంపించిన భార్య ఘటన, వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. ఈ మహిళల వాళ్ళ దెబ్బతిన్న బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె

తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి à°…à°‚à°¡à°—à°¾ ఉంటామన్నారు. సీరియల్స్‌ మీద సెన్సార్‌ పెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళల నుంచి

పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్‌ చేశారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam