DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రమాద బాధితులకు రూ.10 లక్షలు, 3 లక్షలు, 1 లక్ష  

ప్రమాద బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటాం

క్షతగాత్రులకు మెరుగైన  à°µà±ˆà°¦à±à°¯à°‚ అందిస్తాం , 

మృతులకు రూ.10 లక్షలు నష్ట పరిహారం, 

క్షతగాత్రులకు

రూ 3 , ఇతరులకు లక్ష పరిహారం    

రాజమండ్రి లో పరిస్థితి చూసి చలించిన  వై ఎస్ జగన్ 

పరిశీలనా అనంతరం ప్రెస్ మీట్ లో  à°®à±à°–్యమంత్రి ప్రకటన 

విచారణ కై

ప్రత్యేక కమిటీ నియామకం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం

సమీపంలోని పాపికొండల దగ్గర జరిగిన దుర్ఘటనలో చాలా బాధాకరమని, బాధితులకు, బాధిత కుటుంబాలకుఅండగా నిలబడతామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తెలిపారు. పడవ గల్లంతయిన ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. సోమవారం ఉదయం హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత కూడా

సీఎం పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని, అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ కలిసి

ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను

ఆదేశించారు. 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ  à°®à±ƒà°¤à±à°² కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు  à°°à±‚. 3  à°²à°•à±à°·à°²à±, బయట పడిన వారికీ లక్ష  à°¨à°·à±à°Ÿ

పరిహారం అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.   

అనంతరం జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి, ఇతర అధికారులతో  à°®à±à°–్యమంత్రి సమీక్ష  à°œà°°à°¿à°ªà°¾à°°à±.  à°²à±ˆà°¸à±†à°¨à±à°¸à±

ఇచ్చిన బోట్లను ప్రతి నెల తనిఖీ చెయ్యాలని ఆదేశించారు. రాష్ట్రం లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అన్నారు. గోదావరి లో పడవల రవాణా భద్రతా పై జల వనరుల  à°¶à°¾à°–à°¾

నిర్దుష్టమైన నిబంధనలు కూడా రూపొనిందఁక్లేన్నారు. ప్రస్తుతం  à°—ోదావరి నదిలో  5 30  à°²à°•à±à°·à°² క్యూసెకుల  à°¨à°¦à°¿ ప్రవాహ సమయంలోనే ప్రమాదం జరిగిందన్నారు. సాధారణంగా 10  

లక్షల క్యూసెకులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ  à°šà±‡à°¯à°¡à°‚  à°œà°°à±à°—ుతుందన్నారు ప్రమాదం పై ప్రత్యేక కమిటీని ప్రకటించారు. 

ఈ ఘటన పై విచారణ కోసం ప్రత్యేక

కమిటీ : 

కమిటీ చైర్మన్‌à°—à°¾ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ, సభ్యులుగా రెవెన్యూ ఛీఫ్ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డిజీ,

తూర్పుగోదావరి కలెక్టర్లు ఉన్నారు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజుల్లో చర్యలు ఉండాలని ఆదేశించారు. 

ముఖ్యమంత్రి సీరియస్ : 

à°ª‍్రమాద సంఘటనపై

ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారు. గల్లంతైన వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి సబ్ కలెక్డర్ కార్యాలయంలో

మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. లాంచీ ప్రమాద ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ఏం చర్యలు

తీసుకున్నారని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గోదావరి నది లోపల 315 అడుగుల లోతులో లాంచీ మునిగిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 
సమీక్షలో తెలంగాణా

మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, అజయ్ కుమార్, ఏపి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి సుచరిత, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రులు కబ్నబాబు, పినిపే విశ్వరూప్,

తానేటి వనిత, అవంతి శ్రీనివాస రావు, అనీల్ కుమార్ యాదవ్, శ్రీరంగనాధరాజు, ఎంపిలు భరత్, వంగా గీత, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam