DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్ లో మినరల్ ప్లాంటు ప్రారంభం 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్లలో పోలీసు కుటుంబాల తాగునీటి

అవసరాలకు మినరల్ వాటర్ ప్లాంటును పోలీసు సూపరింటిండెంటు ఆర్.ఎన్.అమ్మిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, మంచి ఆరోగ్యానికి పరిశుద్ధమైన

నీరు అవసరమని ఎస్.పి అన్నారు. ప్రస్తుత రోజుల్లో కలుషిత నీటి వల్ల డయేరియా, మలేరియా, వైరల్ జ్వరాలు మొదలగునవి వ్యాపిస్తున్నాయని వాటిపట్ల సిబ్బంది, కుటుంబ సభ్యులు

అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు.  à°ªà±‹à°²à±€à°¸à± సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా సిబ్బంది ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మినరల్

వాటర్ ప్లాంట్ ను పునరుద్ధరించడ మైనదని అన్నారు. దీనికి  à°¸à±€à°¤à°‚పేట ఐ.à°Ÿà°¿.à°¡à°¿.ఏ నూతన యంత్ర పరికరాలను సమకూర్చారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. మినరల్ ప్లాంటును

సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం మెడికల్ యూనిట్ ను సందర్శించారు. పోలీస్ కుటుంబాలు ఏ తరహా వ్యాధులకు గురి అవుతున్నారో గుర్తించి వాటికి సంబంధించిన

మందులు సిద్ధంగా ఉంచడంతోపాటు వాటి భారీన పడకుండా తీసుకోవలసిన ఆరోగ్య సూచికలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అవసరమగు వసతులు కల్పించుటకు డాక్టర్ బి

ప్రసన్నకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణంలోగల గవర్నమెంట్ హై స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, చదువుపై శ్రద్ధ వహించాలని కోరారు. పోలీస్

పిల్లలు కూడా ఉన్నతమైన ఉద్యోగాలను సాధిస్తున్నారని, అటువైపుగా అడుగులు వేయాలని స్ఫూర్తి నింపారు. విద్యార్థుల గూర్చి ప్రధాన ఉపాద్యాయుని   à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam