DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి వెలికి తీత పనుల్లో మొత్తం 727 మందీ సిబ్బంది

గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి 

రంగం లోకి బలిమెల రక్షణ బృందం :. . ..

వైద్య శిబిరం ఉన్నందునే కాపాడగలిగాం :. . . : 

 à°à°Ÿà°¿à°¡à°¿à°Ž పిడి నిశాంత్

కుమార్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .. 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా  à°¦à±‡à°µà±€à°ªà°Ÿà±à°¨à°‚ మండలం కాచులూరు గ్రామం

వద్ద గోదావరి నది ప్రవాహం లో రక్షణ పనుల్లో మొత్తం  727 మంది సిబ్బంది నిమగ్నమయ్యారని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న

వెలికితీత పనులపై మీడియా కు వివరణ ఇచ్చారు. 
 à°¯à°¾à°¤à±à°°à°¿à°•à±à°²à°¤à±‹ మునిగిపోయిన రాయల్ వసిష్ఠ బోటు నుంచి మృత దేహాల వెలికితీత కార్యక్రమం జరుగుతూనే ఉందని తెలిపారు. 
/> పడవ బరువు 25 టన్నులు ఉన్నందున, మునిగిన ప్రదేశంలో లోటు 110 అడుగుల మీటర్లు ఉండడం వలన, అదే సమయంలో గోదావరి నదీ ప్రవాహం రెండు కొండల మధ్య తక్కువ వెడల్పు ఉండడంతో వెలికి

తీత చాలా కష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం నదీ ప్రవాహం నిమిషానికి 5 మీటర్లు ఉందన్నారు. 

రంగం లోకి బలిమెల రక్షణ బృందం :. . ..

సంఘటన జరిగిన ప్రదేశం వద్ద  à°ªà±à°°à°µà°¾à°¹à°‚

మలుపు తిరిగి ఉండడం వలన 8 -  10 మీటర్ల వ్యాసం à°—à°² సుడిగుండాలు ఏర్పడుతున్నాయన్నారు. బలమైన వాటర్ కరెంట్స్ తో పటు వరద నీటిలో ఏ మాత్రం చూడడానికి అవకాశం  à°²à±‡à°¦à°¨à±à°¨à°¾à°°à±.

డైవింగ్ 20 మీటర్ల కంటే ఎక్కువ వెళ్లడం అత్యంత 

గతంలో ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల మధ్య ఉన్న బలిమెల ప్రాజెక్ట్ వద్ద ఇలాంటి ఘటనే జరిగిందని, రక్షణ బలగాలు నదిలో

పడవపై ప్రయాణిస్తున్న సమయంలో మునిగిన పడవను రక్షించిన బృందాన్ని కూడా ఈ రక్షణ పనుల్లో భాగస్వాముల్ని చేసినట్టు తెలిపారు. గత ఏడాది గోదావరి నదిలో జరిగిన బోటు

ప్రమాదంలో లోటు 15 మీటర్లు మాత్రమే ఉంది, బోటు బరువు తక్కువగా ఉండడంతో à°† బోటును వెలికి తీయగలిగామన్నారు. 

వైద్య శిబిరం ఉన్నందునే . . . : 

ఈ నెల 15 న సంఘటన జరిగే

సమయానికి తూర్పు గోదావరి జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ( ఏజెన్సీ) ఆధ్వర్యవం లో అక్కడ సమీపం గ్రామం లో మెడికల్ క్యాంపు జరిగిందని తెలిపారు. ఘటన

సమయంలో చుట్టుపక్కల లంక గ్రామాల గిరిజనులు ఈ మెడికల్ క్యాంపు కు రావడంతో ఈ పడవ మునిగిన సమయంలో గోదావరి లోకి వెళ్లి 26 మందిని సురక్షితంగా కాపాడగలిగారన్నారు.

 

రక్షణ పనుల్లో మొత్తం 727 మంది : . . .

ఇప్పడి వరకూ గత 48 గంటలుగా రాత్రి పగలు సుమారు 727 మంది సిబ్బంది కష్టపడి శ్రమించి 28 మంది విగత శరీరాలను ఒడ్డుకు చేర్చారన్నారు.

à°ˆ వెలికి తీతలో ఎస్ à°¡à°¿ ఆర్ ఎఫ్ 2 బృందాలు ( 80 మంది ), ఏన్ à°¡à°¿ ఆర్ ఎఫ్  3 బృందాలు ( 135 మంది), అగ్నిమాపక సిబ్బంది 6 బృందాలు ( 80 మంది ), పొలిసు బృందం  300 మంది, రెవెన్యూ  50 మంది, నావికా దళం  11

మంది, నావికా దళ హెలికాఫ్టర్ సిబ్బంది 6 గురు, ఉత్తరాఖండ్ నుంచి ఎస్ à°¡à°¿ ఆర్ ఎఫ్ 7 మంది, నీటిపారుదల శాఖా నుంచి మత్యకారులు  60 మంది రక్షణ విధులు ఉన్నట్టు తెలిపారు. ఉభయ

గోదావరి జిల్లాల కలెక్టర్లు, తహసీల్దారులు, గోదావరి పరీవాహక ప్రాంతం లోని అన్ని ప్రాంతాల ప్రభుత్వ అధికారులను అప్రమత్తంగా ఉంచి, గస్తీ చేపట్టడం

జరిగిందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam