DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తం ఇవ్వండి - నలుగురి కి ఆయుష్యు పొయ్యండి 

రక్తదానం పై ప్రచారం విస్తృతం చెయ్యాలి : హరిబాబు 

రక్తదానంలో యువతే స్ఫూర్తిగా ఉన్నారు: ఎమ్మెల్సీ : 

బీజేపీ సేవా సప్తాహ లో రక్తదాన శిబిరం  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : రక్తదానం చెయ్యడం ద్వారా మరో నలుగురి à°•à°¿ ఆయుష్యు ఇవ్వవచ్చని మాజీ ఎంపీ హరిబాబు పిలుపు నిచ్చారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా నగర బీజేపీ కార్యాలయం లో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మహా విశాఖ

నగరానికి 25000 పైగా రక్త యూనిట్స్ అవసరం కాగా కేవలం  5000 యూనిట్లను మాత్రమే మనం సేకరించ గలుగుతున్నామని తెలిపారు. రక్తదానం పై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి

రక్తదానానికి ప్రోత్సహించాలని కోరారు. విశాఖపట్నం లోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు 126 మందికి పైగా రక్తదానం చేయడంతో వారిని

అభినందించారు. 

గౌరవ అతిధి à°—à°¾ విచ్చేసిన ఎమ్మెల్సి  à°ªà°¿à°µà°¿à°Žà°¨à± మాధవ్ రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టేనని ప్రస్తుతం యువత రక్తదానం చెయ్యడం లో స్ఫూర్తిగా

నిలుస్తున్నారన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని సేవా సప్తాహంలో భాగంగా స్వచ్ఛ్ భారత్, మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరం, వైద్య

శిబిరాలు భారతావని అంతా జరుగుతున్నాయని అన్నారు.
సేవా సప్తాహ కన్వీనర్ రూపాకుల రవికుమార్ ఆధ్వర్యవం లో జరుగుతున్న à°ˆ కార్యక్రమంలో 
నగర బీజేపీ అధ్యక్షులు ఎం

నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam