DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులా పార్టీ కార్యకర్తలా ? : కేంద్రమంత్రి ఆగ్రహం

ఆంధ్రాలో తీరుపై కిషెన్ రెడ్డి . . . à°«à±ˆà°°à± 

హోమ్ మంత్రి చర్చించి చర్యలు చేపడతాం . ..  

కన్నా అరెస్ట్. .బీజేపీ ఆగ్రహానికి కారణం :

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 18,  2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ఎన్నో ఫిర్యాదులు

వస్తున్నాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషెన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన్ని కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రం లో జరుగుతున్న

పరిస్థితులపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదిక

కోరుతామని, తదుపరి కేంద్ర హోమ్ శాఖా మంత్రితో చర్చించి, తదుపరి చర్యలకు సిద్దపడతామని తెలిపారు. అంతకు ముందు కోడెల అర్ధాంతర మృతికి రాష్ట్ర ప్రభుత్వ వేధింపులే

కారణం అంటూ టిడిపి వర్గాలు ఫిర్యాదుచేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, పోలీసులను అడ్డం పెట్టుకుని… టీడీపీ నేతల్ని వేధిస్తున్న తీరుపై కిషన్ రెడ్డి à°•à°¿

వినతి పత్రం అందించారు. కోడెలపై పెట్టిన కేసులు.. వాటి విషయంలో… జగన్ మీడియా వ్యవహరించిన తీరు.. ఇలా ప్రతీ అంశాన్ని ఆధారాలతో సహా కిషన్ రెడ్డికి ఇచ్చారు. టీడీపీ

నేతల ఫిర్యాదులపై…తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఏపీ పోలీసుల తీరుపై.. తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అలాగే ప్రభుత్వం

వ్యవహరిస్తున్న తీరుపైనా… ఫిర్యాదులు అందాయన్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి… తెలుగు

రాష్ట్రాల బాధ్యతలను.. తనకు అప్పగించాలని కిషన్ రెడ్డి పదవి చేపట్టిన మొదట్లోనే చెప్పుకొచ్చారు. 

కన్నా అరెస్ట్. .ఆగ్రహానికి కారణం :

కేంద్ర సహాయ మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడడానికి ప్రధాన కారణం ఆంధ్రా బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను ఇటీవల అరెస్టు చేయడమేనని తెలుస్తోంది. టిడిపి ని సాకుగా

చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పై చేస్తున్న విమర్శలకు బ్రేక్ వెయ్యాలని కేంద్రం వేచి చూస్తోంది.  à°ªà±‹à°²à±€à°¸à±à°² పనితీరుపై.. బీజేపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం

చేస్తున్నారు.  à°ªà°²à±à°¨à°¾à°¡à±à°²à±‹ బహిరంగసభ ఏర్పాటు చేసుకుంటే.,.. దాన్ని కూడా నిర్వహించకుండా… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం … à°†

పార్టీ హైకమాండ్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. అందుకే పోలీసుల పనితీరుపై.. విచారణ జరిపించడం లాంటి కీలక నిర్ణయాల గురించి కిషన్ రెడ్డి ఆగ్రహానికి

కారణం అవ్వవచ్చని తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam