DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ.500 కోట్లు తో ఏజెన్సీ అభివృద్ధికి సిద్దం కావాలి 

గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేయాలని ఆదేశం

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం,

సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌): గిరిజన ప్రాంతాల్లో ఆంబులెన్స్ లు 
వెళ్లేందుకు అంతర్గత రహదారులు వేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.

 à°‰à°ªà°¾à°§à°¿ హామీ కన్వర్జన్స్ పనులపై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డ్వామా, పంచాయితీరాజ్, తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.  à°ˆ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో 75 బి.à°Ÿà°¿. రోడ్లు వేయాలని, à°’à°• గ్రామం నుండి వేరొక  à°—్రామానికి కలిపే అంతర్గత రహదారులు వేయాలని అధికారులను ఆదేశించారు.  à°…ంగన్ వాడీ

భవనాలు, గ్రామ పంచాయితీ భవనాలు నిర్మించాలని, ముందుగానే స్థలాలు చూసిన తరువాతే ప్రతిపాదనలు పంపాలని డ్వామా ప్రాజెక్ట్ డైరక్టర్ సందీప్ ను ఆదేశించారు.  à°ªà°¨à±à°²à°¨à±

త్వరితగతిన ప్రారంభించి, లక్ష్యాన్ని మించి పనులు చేయాలన్నారు.  2.24 కోట్ల పని దినాలు à°ˆ యేడాది కల్పించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.40 కోట్లు పని దినాలు

కల్పించినట్లు ప్రాజెక్ట్ డైరక్టర్ సందీప్ కలెక్టర్ కు వివరించారు.  à°†à°²à°¾à°—ే 473.44 కోట్ల రూపాయలు వేతనాలకు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 281.80 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు

ఆయన తెలిపారు.  à°®à±†à°Ÿà±€à°°à°¿à°¯à°²à± ఖర్చుకు ఇప్పటి వరకు 62.55 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఆయన వివరించారు.  500 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని కలెక్టర్ పి.à°¡à°¿.ని

ఆదేశించారు.  à°¡à°¿.à°‡.లతో à°’à°• సమావేశం ఏర్పాటు చేయాలని పంచాయితీరాజ్ ఎస్.à°‡. సుధాకర్ రెడ్డిని ఆదేశించారు.  à°—్రామ సచివాలయాలకు భవనాలు లేని చోట నిర్మించాలని చెప్పారు.

 à°—్రామ సచివాలయాలు ఉండీ చాలని ప్రాంతాలలో అదనపు గదులు నిర్మించాలన్నారు.  à°†à°°à±.డబ్ల్యూ.ఎస్., గిరిజన సంక్షేమం, అటవీ శాఖ, డిఆర్డిఎ, గృహ నిర్మాణం, పశు సంవర్థక శాఖ,

విద్యా శాఖ, మత్య్స శాఖ, పట్టు పరిశ్రమ, ఉద్యాన వన శాఖ, భూ గర్భ గనుల శాఖ, తదితర శాఖల పై సమీక్షించి ప్రతిపాదనలు త్వరిత గతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు.  
   

 à°ˆ సమావేశంలో అటవీ శాఖ అధికారి సెల్వం, జడ్పి సిఇఓ రమణమూర్తి, డ్వామా పిడి సందీప్, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, పంచాయితీరాజ్ ఎస్.à°‡. సుధాకర్ రెడ్డి, డిపిఒ కృష్ణ

కుమారి, గృహనిర్మాణ శాఖ పిడి జయరామాచారి, ఆర్డబ్ల్యూఎస్ రవి కుమార్, ఉద్యాన వన శాఖ ఎడి శైలజ, పట్టు పరిశ్రమ శాఖ పరమేశ్వరి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam